Category: news

Andhrapradesh News

ఫీజుల వివరాలు డిస్‌ప్లే చేయాల్సిందే’.. ప్రైవేట్ స్కూళ్లకు సర్కార్ షాక్

రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలపై కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల నుంచి వసూలు చేసే పాఠశాల ఫీజుల వివరాలను పారదర్శకంగా వెల్లడించాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు…

తీరం.. అభివృద్ధికి హారం

తీర ప్రాంతాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే అభివృద్ధికి ఆకాశమే హద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సూర్యలంక నుంచి చీరాల వరకు ఉన్న 15 కిలోమీటర్ల దూరాన్ని…

జమ్మలమడుగులో వైసీపీ దీక్షల వద్ద ఉద్రిక్తత ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అరెస్ట్

జిల్లాలోని జమ్మలమడుగులో వైసీపీ చేపట్టిన నిరసన దీక్షల వద్ద మూడో రోజు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీక్షలకు అనుమతి లేదంటూ పోలీసులు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులు…

వివేకా హత్య కేసు విచారణలో అవకతవకలు: వైఎస్ సునీతా రెడ్డి

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసు విచారణలో అవకతవకలు…

విజయ డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు రాజీనామా.. గెలిచిన మరుసటి రోజే, ఆస్పత్రి బెడ్‌పై నుంచి

రాజకీయ పరిణామాల మధ్య విజయ డెయిరీ ఛైర్మన్‌ పదవికి చలసాని ఆంజనేయులు రాజీనామా చేశారు. ఆయన విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చేరగా.. ఆయన బెడ్‌ మీద నుంచే…

Tirupati: రూ.3 కోట్లు ఇవ్వకుంటే చంపేస్తా.. డేటింగ్ యాప్ పరిచయం కాస్తా.!

డేటింగ్ యాప్ ద్వారా ఏర్పడిన పరిచయం వివాహం వరకు వెళ్లి, చివరకు వివాదంగా మారిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. పెళ్లికి ముందే ఆస్తులు, నగదు విషయంలో వేధింపులు…

పుష్పవతి కలనెరవేరింది 90 ఏళ్ల వృద్ధురాలితో ఫొటో దిగిన సీఎం

ఓ వృద్ధురాలు తన చిరకాల కోరికను ఎట్టకేలకు నెరవేర్చుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి ఆయనతో ఫొటో దిగాలన్న ఆమె కోరికను సీఎం స్వయంగా నెరవేర్చారు.…

అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్, డిసెంబర్ నెలలో పరీక్షలు.. విద్యాశాఖ ప్రకటన

ఏపీలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల, డిసెంబర్ నెలలో…

ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం వరుసగా పశువులపై దాడి

జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం గవరంపేటలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా గ్రామ పరిసరాల్లో మూడు పశువులపై దాడి చేసి చంపినట్లు అధికారులు తెలిపారు.…

Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్థాపంతో ఉరి వేసుకుని విద్యార్ధి ఆత్మహత్య.!

కాకినాడలో ఫీజుల చెల్లింపు విషయంలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ యాజమాన్యం వేధింపులకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని…