ఇన్నాళ్లూ తప్పుగానే తిన్నామా?.. ఈ రెండు కూరగాయలను కలిపి అస్సలు వండకూడదట.. ఎందుకో తెలుసా?

చాలా మంది మార్కెట్‌ నుంచి తీసుకొచ్చిన కూరగాయలను స్టాండ్‌లు, ర్యాక్‌లలో పెట్టి నిల్వ చేస్తుంటారు. స్థలం సరిపోకపోతే రెండు మూడు రకాల కూరగాయలను ఒకే చోట ఉంచడం కూడా సాధారణమే. అయితే మన వంటింట్లో నిత్యం ఉపయోగించే ఉల్లిపాయలు, బంగాళాదుంపలను మాత్రం…

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా పీవీ సింధు చరిత్ర సృష్టించారు. రెండేళ్ల విరామం తర్వాత ఆమె…

Gas Cylinders: సామాన్యులకు షాక్.. గ్యాస్ సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్..!

దేశంలో ఎల్పీజీ గ్యాస్ ధరలు మళ్లీ పెరగనున్నాయా..? అంటే అవుననే సమాధానాలు మళ్లీ వినిపిస్తున్నాయి. కేంద్రంపై సబ్సిడీల భారం పెరిగిపోతుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో సబ్సిడీలకు రూ.30…

తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

ఆంధ్రప్రదేశ్‌లో మాతా–శిశు సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు…

RK Beach: సరదాగా వైజాగ్ వెళ్లిన జగిత్యాల కుటుంబం.. ఆర్కే బీచ్‌లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం!

RK Beach: తెలంగాణ జగిత్యాల రైకల్ గ్రామానికి చెందిన సుజాత, మల్లికార్జున్ రావు, శిరీష ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళందరూ కలిసి విశాఖ ఆర్కే బీచ్కు వెళ్లారు. సరదాగా…

EPFO: ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పింఛన్ పథకం.. ఎవరైనా చేరవచ్చు..

ఈపీఎఫ్ఓ మరో నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకంలో గిగ్ వర్కర్లు, ప్రస్తుతం అధిక జీతం ఉండి ఈపీఎస్ పరిధిలో లేని…

ఏందయ్యా ఇదీ..! Google మ్యాప్‌ను నమ్మితే.. నేరుగా గోతిలో పడ్డ కారు

గూగుల్ మ్యాప్‌ను అనుసరిస్తూ ప్రయాణించిన ఓ కారు వంతెన నిర్మాణం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. తిరుపతి జిల్లాలో లింగసముద్రం వద్ద రహదారి డైవర్షన్ చేసినప్పటికీ హెచ్చరిక…

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్తగా 100 ఏసీ బస్సులు.. ఇక ప్రయాణం మరింత సులభం!

ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పాటైన భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. విశాఖపట్నం…

కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి పవర్ స్టార్ ఆరోగ్యం కోసం అలిపిరి మెట్లెక్కిన అన్నా..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు ఇటీవలే ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స…

ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్ భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్ ఎప్పుడంటే..

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం కానుంది. విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర…

మీరు దేశానికి గర్వకారణం విక్రమ్-1 సక్సెస్‌‌పై స్కైరూట్ టీమ్‌కు ప్రధాని మోదీ అభినందనలు!

విక్రమ్-1 రాకెట్ విజయవంతమైన ప్రయోగం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ బృందానికి ఫోన్ చేసి అభినందించారు. భారత యువత ప్రతిభకు ఇది నిదర్శనమని కొనియాడిన ఆయన,…