ఇన్నాళ్లూ తప్పుగానే తిన్నామా?.. ఈ రెండు కూరగాయలను కలిపి అస్సలు వండకూడదట.. ఎందుకో తెలుసా?

చాలా మంది మార్కెట్‌ నుంచి తీసుకొచ్చిన కూరగాయలను స్టాండ్‌లు, ర్యాక్‌లలో పెట్టి నిల్వ చేస్తుంటారు. స్థలం సరిపోకపోతే రెండు మూడు రకాల కూరగాయలను ఒకే చోట ఉంచడం కూడా సాధారణమే. అయితే మన వంటింట్లో నిత్యం ఉపయోగించే ఉల్లిపాయలు, బంగాళాదుంపలను మాత్రం…

రాశిఫలాలు 08 జూలై 2026: ఈరోజు బుధాదిత్య యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా ఈ రాశులకు ఏయే రంగాల్లో విజయావకాశాలు?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య యోగం ప్రభావంతో మేషం, మిథునం సహా ఈ 5 రాశులకు ఏయే రంగాల్లో విజయ అవకాశాలు లభించే అవకాశాలున్నాయనే పూర్తి వివరాలను…

నాటింగ్ హామ్‌లో టీమిండియా ఘోర ఓటమి.. 11.4 ఓవర్లలో ఆలౌట్..!

నాటింగ్ హామ్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 125 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. ఫిలిప్…

ఆ జిల్లా వాసులకు సూపర్ గుడ్‌న్యూస్.. ప్రారంభానికి సిద్ధమైన కొత్త రైల్వే స్టేషన్.. ఓపెనింగ్ ఎప్పుడంటే?

విజయవాడ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అమృత్ భారత్ పథకంలో భాగంగా కొత్త రూపు దిద్దుకుంటున్న రాయనపాడు రైల్వే స్టేషన్ పునర్నర్మాణ పనులు…

ఓర్నీ దుంపదెగ.. SIR వెరిఫికేషన్‌ పేరిట వచ్చి పుస్తెల తాడు తెంపుకుపోయిండ్రు!

ప్రభుత్వ అధికారులు వస్తున్నామంటే సామాన్యులు ఎంతో గౌరవంతో, నమ్మకంతో తలుపులు తీస్తారు. కానీ, అదే నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, అమాయక వృద్ధ దంపతులను కేటుగాళ్లు బురిడీ కొట్టించారు.…

ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలి: ఎస్పీ.

విజయనగరం దాసన్నపేట, జూలై 7(ఆంధ్రజ్యోతి): యువత క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవ ర్చుకోవాలని ఎస్పీ దామోదర్‌ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతి చాంపియ న్‌షిప్‌-2026…

ఎన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికే అమరావతి పూర్తి: మంత్రి నారాయణ.

అమరావతి, జులై 8: అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ ఈరోజు(బుధవారం) సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు,…

వివేకా కేసులో మరో కీలక మలుపు తదుపరి దర్యాప్తు కోరుతూ సునీతారెడ్డి పిటిషన్.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా సీబీఐ కోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ…

గ్రామాల్లో విలేజ్ మార్ట్‌లకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం

గుంటూరు జిల్లా, జులై 6 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో విలేజ్ మార్ట్‌లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాల అమ్మకాలు జరగనున్నాయి.…

కొరియా కంపెనీలకు లోకేశ్‌ ఆహ్వానం బుసాన్‌లో APEX-Korea ప్రారంభం

దక్షిణ కొరియా/అమరావతి, జులై 8: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ఏపీలో పెట్టుబడులపై కొరియా సంస్థలతో వరుసగా చర్చలు నిర్వహిస్తున్నారు. బుసాన్‌లో…

CM Chandrababu: ముంబయి ఆస్పత్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

రాష్ట్ర రాజకీయాల్లో ఆత్మీయతకు అద్దం పట్టిన దృశ్యం ఇది. ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను…