ఇన్నాళ్లూ తప్పుగానే తిన్నామా?.. ఈ రెండు కూరగాయలను కలిపి అస్సలు వండకూడదట.. ఎందుకో తెలుసా?

చాలా మంది మార్కెట్‌ నుంచి తీసుకొచ్చిన కూరగాయలను స్టాండ్‌లు, ర్యాక్‌లలో పెట్టి నిల్వ చేస్తుంటారు. స్థలం సరిపోకపోతే రెండు మూడు రకాల కూరగాయలను ఒకే చోట ఉంచడం కూడా సాధారణమే. అయితే మన వంటింట్లో నిత్యం ఉపయోగించే ఉల్లిపాయలు, బంగాళాదుంపలను మాత్రం…

ఎట్టకేలకు అక్కడ ఆర్వోబీ.. నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీరినట్లే.. సిగ్నల్ ఫ్రీ జర్నీ

విశాఖపట్నంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతున్నారు. నగరంలో అవసరమైన చోట్ల ఆర్వోబీలు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నారు. తాజాగా న్‌ఏడీ కూడలి-గాజువాక మధ్య కాకాని నగర్ దగ్గర ఆర్వోబీ…

Andhra News: పైనచూస్తే తెల్లటి సంచులు.. డౌట్ వచ్చి విప్పి చూడగా.. దిమ్మతిరిగే సీన్

ఏపీలో మరోసారి భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు అల్లూరి జిల్లా పోలీసులు. రాష్ట్రంలో అక్రమ గంజాయి రవాణా సాగుతుందన్న విశ్వసనీయ వర్గాల సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు..అల్లూరి జిల్లా…

Andhra: ఇవాల్టితో ముగియనున్న SIR ప్రక్రియ.. పెండింగ్‌లో దాదాపు 40లక్షల మంది ఎన్యుమరేషన్‌ పత్రాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల ప్రత్యేక సమగ్ర పునర్విమర్శ (SIR) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకు ఇవాళ చివరి రోజు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 39.81 లక్షల ఓటర్లకు సంబంధించిన…

Shopping: ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నారా..? డిస్కౌంట్లు ఇక ఉండవ్.. అన్నీ ఆఫర్లు బంద్..

షాపింగ్ చేసేవారికి షాకింగ్ న్యూస్. రానున్న రోజుల్లో డిస్కౌంట్లు, ఆఫర్లు, క్యాష్ బ్యాక్, కార్డు ప్రమోషన్ ఆఫర్లకు కాలం చెల్లనుంది. అంతర్జాతీయంగా యుద్దాల క్రమంలో ధరలన్నీ పెరిగిపోతున్నాయి.…

దహన సంస్కరాలకు దూరంగా కుటుంబం.. రాజ్ కుమార్ లాంటి చావు ఎవరికీ రాకూడదు.. తల్లీతండ్రి చూసి..

Shabad Mass Murder Case: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఆరుగురి హత్యలతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిందితుడు రాజ్‌కుమార్ అంత్యక్రియలు చేవెళ్ల స్మశానవాటికలో పోలీసు భద్రత మధ్య…

Bank Rules: ఈఎంఐ కట్టకపోతే బ్యాంకులు మీ ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చా..? 90 రోజుల డెడ్ లైన్.. ఆ తర్వాత ఛాన్స్..

చాలమంది అవసరాల కోసం పర్సనల్ లోన్, హోం లోన్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు రుణం చెల్లించలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో బ్యాంకులు మీ…

TDP కార్యకర్త దారుణ హత్య.. పోలీసుల వైఫల్యమంటూ టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో టీడీపీ కార్యకర్త దుర్గారెడ్డి హత్య కలకలం రేపింది. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదంతో హత్య జరిగింది. అయితే దుర్గారెడ్డికి ప్రాణహాని ఉందని పోలీసులకు…

రూపాయి ఖర్చు లేకుండా హైకోర్టు లాయర్లతో ఫ్రీగా న్యాయ సలహాలు.. ఈ టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయండి

పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచితంగా చట్టపరమైన సలహాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం టెలీ లా విధానాన్ని తెచ్చింది. ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్‌తో మీసేవ, కామన్ సర్వీస్…

నరాల బలహీనత, కండరాలు బిగుసుకుపోవడాన్ని నిర్లక్ష్యం చేయకండి, ఇతరులపై ఆధారపడేలా చేసే స్పాస్టిసిటీ కావచ్చు

నిద్రపోయే సమయంలో కాళ్లలో తీవ్రమైన తిమ్మిరి వల్ల ఇబ్బంది పడుతున్నారా? మీరు నడిచేటప్పుడు కాళ్లు వెనక్కి లాగుతున్నట్లు అనిపిస్తోందా? కూర్చున్నప్పుడు మీ కండరాలు అకస్మాత్తుగా రాయిలా బిగుసుకుపోతున్నాయా?…