మదురై మీనాక్షి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. 86 ఏళ్ల పురాత సెంట్రల్ థియేటర్‌లో మంటలు

తమిళనాడులోని మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయ పశ్చిమ గోపురం సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 86 ఏళ్ల పురాతన సెంట్రల్ థియేటర్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.…

వరంగల్‌లో బంగారం దొరికే సాగు భూమి.. కౌలు కోసం ఎగబడుతున్న రైతులు, రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చు

భూమిలో బంగారం పండుతుందనే మాట వినే ఉంటారు. పంట బాగా పండితే ఆ మాటను వాడుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం భూమిలో బంగారం దొరుకుతుంది. వరంగల్ జిల్లా…

పంట పొలం దున్నుతుండగా బయటపడ్డ బంగారం నిధులు ఆ తర్వాతే మొదలైన అసలు కథ ఏం జరిగిందో తెలిస్తే..

వరంగల్ జిల్లాలోని ఓ పంట పొలం ఇప్పుడు చర్చగా మారింది. ఆ పొలం కౌలు కోసం రైతులు పోటీ పడుతున్నారు. ఎందుకో తెలుసా.! ఆ పొలంలో పండేది…

ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత సాంప్రదాయాలు తెలిస్తే.

భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడి సంస్కృతి, పండుగలు ప్రకృతితో, భూమాతతో ముడిపడి ఉంటాయి. అటువంటి పండుగలలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏరువాక పౌర్ణమి. జ్యేష్ఠ మాసంలో వచ్చే…

రోజుకు కేవలం రూ.50 పెట్టుబడితో చేతికి రూ.35 లక్షలు.. అద్భుతమైన స్కీమ్‌..!

Post Office Gram Suraksha Scheme: రోజువారీ జీవితంలోని అన్ని ఖర్చులను భరిస్తూ పొదుపు చేయడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, మీకు…

చూస్తుండగానే చేజారిన జీవితం.. హెల్మెట్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో చూడండి..

ప్రమాదం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరు. ప్రకృతి వైపరీత్యమైనా, సాంకేతిక లోపమైనా, ఎదుటివారి నిర్లక్ష్యమైనా.. ఒక్క క్షణంలోనే జీవితాన్ని మార్చేయగలదు. తాజాగా బెంగళూరులో జరిగిన…

IND vs IRE: ఐర్లాండ్ చేతిలో ఇప్పటి వరకు ఓడిపోని ‘3 టీంలు’.. లిస్ట్‌లో 2వ పేరు షాకింగ్ భయ్యో..!

ICC Full Members undefeated against Ireland: క్రికెట్‌లో పసికూనగా భావించే ఐర్లాండ్ జట్టు అగ్రశ్రేణి జట్లకు ఎప్పుడూ ముప్పుగానే పరిణమించింది. జూన్ 26న భారత్‌కు షాక్…

కేంద్రాన్ని ఒప్పించిన ఏపీ ప్రభుత్వం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, జులై 2న ఫిక్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఢిల్లీ పర్యటనలో కేంద్రానికి చేసిన రిక్వెస్ట్‌కు ఓకే చెప్పారు. ఏపీలో వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌…

ఈ ఆస్పత్రిలో పేద ప్రజలే వీఐపీలు.. ఓపీ కేవలం రూ.30 మాత్రమే.. టెస్టుల కూడా చాలా చీప్..

వరుణ్ హెల్త్ సెంటర్, విజయవాడలో కేవలం రూ.30కే కన్సల్టేషన్ ఫీజుతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజల కోసం స్థాపించబడిన ఈ కేంద్రం డయాగ్నస్టిక్…

‘గేమ్ ఛేంజర్’ రూ.186 కోట్ల పోస్టర్‌పై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

‘గేమ్ ఛేంజర్’ పోస్టర్‌పై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్.. ఫేక్ కలెక్షన్లపై ఓపెన్‌గా ఒప్పుకున్న నిర్మాత తెలుగు సినీ పరిశ్రమలో సినిమాల కలెక్షన్లు, యూట్యూబ్ వ్యూస్ పేరుతో…

నడిరోడ్డుపై కారు ఆపి నారాయణమూర్తిని పలకరించిన హిమాన్షు.. సంస్కారం అంటే ఇది

హైదరాబాద్‌ శ్రీనగర్ కాలనీలో పీపుల్స్ స్టార్ ఆర్‌. నారాయణమూర్తి రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా.. మాజీ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు తన కారును ఆపి ఆయనను…