“రాబోయే 48 గంటల పాటు ఉన్నచోటనే ఉండండి”.. ఇరాన్లోని భారతీయులకు కేంద్రం కీలక హెచ్చరిక!
ఇరాన్లో తీవ్రమవుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్లో ఉన్న భారత పౌరులకు కీలక ప్రకటన జారీ చేసింది. రాబోయే 48 గంటల…
ఇరాన్లో తీవ్రమవుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్లో ఉన్న భారత పౌరులకు కీలక ప్రకటన జారీ చేసింది. రాబోయే 48 గంటల…
ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర సీజన్ సమీపిస్తుండగా, ఈ ఏడాది 2026 కేదార్నాథ్ యాత్ర కోసం భక్తులు తమ ఖర్చులను కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హెలికాప్టర్ ఛార్జీలను…
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ముందుగా అనుకున్న జూన్ నెలకంటే ఒకట్రెండు నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్ట్ నెలలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉండొచ్చని తెలుస్తోంది.…
హైదరాబాద్ ఫ్యూచర్సిటీ మీదుగా నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్డు భూసేకరణ అంశంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భూసేకరణ చట్టం-2013 నిబంధనలు పాటించలేదని, తమ అభ్యంతరాలను…
ప్రముఖ వ్యాపారవేత్త ‘లెజెండ్’ శరవణన్ నటించిన తాజా చిత్రం ‘లీడర్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వివాదంలో చిక్కుకుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా మొదటి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 14, 15 తేదీల్లో బీజింగ్ పర్యటనకు వెళ్లనున్నారు. అయితే ట్రంప్ బీజింగ్ టూర్కు ఐదు వారాల ముందే ఓ ప్రత్యేక…
ప్రైవేట్ టావ్రెల్స్ బస్సుల్లో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుండటంతో రవాణఆశాఖ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. బస్సుల్లో ప్రయాణించేవారికి కొన్ని జాగ్రత్తలు సూచిస్తూ వారికి అవగాహన కల్పిస్తున్నారు. కృష్ణా…
మన శరీరం ఒక అద్భుతమైన యంత్రం అని మనం అనుకుంటే.. దానికి సరైన ఇంధనాన్ని అందించి ముందుకు నడిపించే ఇంజన్ మన జీర్ణవ్యవస్థ. అంతటి విశేషమైన ప్రాధాన్యత…
తెలుగు రాష్ట్రాల మధ్య మరో కొత్త రైల్వే లైన్.. నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటోంది. కాజీపేట-విజయవాడ మధ్య కీలక మూడో రైల్వే లైన్, విద్యుదీకరణ ప్రాజెక్టు పనులు…
ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ఎల్పీజీ సరఫరాలో ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికులకు ఉపశమనం కలిగించేందుకు 5…