Telangana: మత్తు కోసం యువత కొత్త పుంతలు.. తాటతీస్తున్న పోలీసులు
గంజాయి, ఇతర డ్రగ్స్పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించటంతో నిషా కోసం యువత కొత్త దారులు వెదుకుతున్నది. ఇదే అదనుగా కొన్ని ముఠాలు నొప్పి నివారణ, మానసిక…
గంజాయి, ఇతర డ్రగ్స్పై రాష్ట్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించటంతో నిషా కోసం యువత కొత్త దారులు వెదుకుతున్నది. ఇదే అదనుగా కొన్ని ముఠాలు నొప్పి నివారణ, మానసిక…
తెలంగాణలో ఆషాఢం బోనాలు ప్రారంభం అయ్యాయి. తెలంగాణలోని ప్రతి ఊరిలో ఘనంగా ఈ బోనాల పండుగను నిర్వహించుకుంటున్నారు. ముఖ్యంగా,హైదరాబాద్లో చాలా ఘనంగా ఈ వేడుకలు జరుగుతాయి. అయితే…
అమెరికా ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా ఏడో రోజు అమెరికా దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతుండటంతో క్రూడాయిల్ ధరలు…
దేశంలో తొలిసారిగా బుల్లెట్ రైలు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పరుగులు పెడుతుందని రైల్వే వర్గాలు ఇటీవల స్పష్టత ఇచ్చాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ 2023లోనే పూర్తి…
2014లో నవ్యాంధ్ర ఏర్పాటైంది. హైదరాబాద్ లాంటి రాజధానిని వదులుకోవడం, రెవెన్యూ లోటు, అప్పుల భారం లాంటి సమస్యలతోపాటు.. కొత్త రాజధాని నిర్మాణం, అభివృద్ధిని వికేంద్రించాలనే లక్ష్యాలతో రాష్ట్రం…
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 20 రూపాయల కోసం వృద్ధుడిని దారుణంగా హత్య చేశారు. దారిన వెళ్తున్న మసాడి సోమయ్యను నిందితుడు బోగారపు నగేష్ డబ్బుల కోసం…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. గత నెల రోజులుగా దేశంలో అనేక పరిణామాలు జరిగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన…
ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) ఎమ్మెల్యే మార్కండేయన్ను తూత్తుకుడి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్పై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ తమిళగ వెట్రి కళగం…
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. ఇరాన్- అమెరికా దేశాలు మరోసారి యుద్ధానికి కాలు దువ్వాయి. దీంతో బంగారం, వెండి ధరల్లో మళ్లీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత…
కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ (సోమవారం) తలపెట్టిన పార్లమెంట్ మార్చ్కు ముందు ప్రముఖ సామాజిక కార్యకర్త సోమన్ వాంగ్చుక్ కీలక ప్రకటన చేశారు. 20 రోజులకు పైగా…