Month: July 2026

అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం! డబ్బులొచ్చే స్కీమ్ వర్తింపు

అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పలుమార్లు తమ విజ్ఞప్తులను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం చివరకు వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో…

Womens: జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు.. రూ.20 లక్షల వరకు లోన్.

తెలుగు రాష్ట్రాల్లో డ్వాక్రా సంఘాల గురించి మనకు తెలిసిందే. ప్రభుత్వం నుంచి మహిళలకు వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్ధిక సాయంతో పాటు రుణాలు పొందవచ్చు.…

లెజెండరీ ఆటగాళ్ల జాబితాలో చేరిన కోహ్లీ.. క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఫీట్

భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో అరుదైన రికార్డు సాధించాడు. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ…

తల్లికి వందనం పథకం: కోతలొద్దు.. రూ.15 వేలు ఇవ్వాలి.. వైఎస్ షర్మిల డిమాండ్

తల్లికి వందనం నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. సీఎం చంద్రబాబుకు ప్రశ్నల వర్షం కురిపించారు. యూడైస్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో…

తెలంగాణలో కొత్త పెన్షన్లపై బిగ్ అప్‌డేట్.. ఆగస్టు 15 నుంచి పింఛన్లు.. వారికి పెన్షన్లు కట్

కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ చెప్పింది. ఆగస్ట్ 15 నుంచి కొత్త పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులకు…

రైతులకు శుభవార్త.. రెండెకరాలకు ఒకేసారి యూరియా!

యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే ఆగ్రోస్‌ కేంద్రాలు, సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల ముందు గంటల తరబడి బారులు తీరాల్సిన అవసరం ఇక ఉండదు. యూరియా…

కొవిడ్ కేసులు.. మాస్క్ మళ్లీ తప్పనిసరిగా మారుతుందా?

దేశంలోని పలుచోట్ల కొవిడ్-19 కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో మరోసారి కరోనా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రస్తుతం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.…

మోదీ ఆశీస్సులు నిర్మల ఆలోచనలతో పరుగులు పెడుతోన్న ఏపీ పయ్యావుల కేశవ్

రాజకీయాల కోసం ఈ ప్రాంతంలో వైషమ్యాలు పెంచిన వాళ్లను గతంలో చూశామని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఒకే…

Hyderabad: గోల్కొండ బోనాల ఎఫెక్ట్.. ఈ రూట్‌లలో జులై 26 వరకు ట్రాఫిక్ ఆంక్షలు!

నగరంలోని వాహనదారులకు హైరదాబాద్ ట్రాఫిక్ పోలీసులకు కీలక సూచనలు చేశారు. శ్రీ జగదంబ మహంకాళి గొల్కొండ బోనాల ఉత్సవాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు…

Bullet Train: శ్రీశైలంకు బుల్లెన్ ట్రైన్.. కేవలం గంటలోనే వెళ్లొచ్చు.. ప్రభుత్వం భారీ ప్లాన్..

శ్రీశైలంకు బుల్లెట్ ట్రైన్ రానుందా.. హైదరాబాద్ నుంచి గంటలోనే శ్రీశైలంకు చేరుకోవచ్చా.. బుల్లెట్ రైలు వస్తే ఇది సాధ్యమే. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ రైల్ కారిడార్‌ను…