Month: August 2026

వేప ఆకుల ప్రయోజనాలు.. ఉదయాన్నే 4 ఆకులు తింటే మొండి రోగాలన్నీ మాయం అవుతాయా?

వేప ఆకులను ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఉదయాన్నే వేప ఆకులను తీసుకోవడం వల్ల శరీరానికి పలు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతారు. ముఖ్యంగా వేపలో ఉండే…

షుగర్‌ నుంచి కిడ్నీ స్టోన్స్‌ వరకు.. ఉదయాన్నే ఒక్క గ్లాస్‌ చాలు.. బరువు తగ్గుతుందట!

ఉదయం ఖాళీ కడుపుతో ఒక గ్లాస్‌ ఆరోగ్యకరమైన పానీయం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన హైడ్రేషన్‌ అందడంతో పాటు జీర్ణక్రియకు కొంత మేలు కలగొచ్చు. అయితే ఒక్క…

అగ్నివీర్ వాయు నాన్-కంబాటెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేశారా? నేటితో గడువు ముగింపు

నేడు ఆఖరి గడువు భారత వాయుసేన అగ్నివీర్ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్ వాయు నాన్-కంబాటెంట్ నియామక (ఇంటేక్ 01/2027) పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉద్యోగాలకు…

RRB రైల్వేలో JE ఉద్యోగాలకు మరో భారీ నోటిఫికేషన్.. సెప్టెంబర్‌ 13 వరకే ఛాన్స్!

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా 3,993 జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల…

Desk Job Health Risks: గంటల తరబడి కూర్చుంటే ఈ ఆరోగ్య సమస్యలు తప్పవట!

రోజంతా డెస్క్‌ ముందు కూర్చొని పనిచేసే ఉద్యోగులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల శారీరక చురుకుదనం తగ్గడమే కాకుండా, ఊబకాయం,…

విశాఖపట్నం టు భోగాపురం ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం.. రెండు రూట్లలో బస్సులు, ఛార్జీల వివరాలివే

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో విశాఖపట్నం నుంచి ఎయిర్‌పోర్టుకు ఏపీ ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు 20…

ఈ తాత మామూలోడు కాదు.. 72 ఏళ్ల వయస్సులో సాహసం.. 5642 మీటర్ల మంచు శిఖరం అధిరోహణ!

వయసు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపించారు విజయవాడకు చెందిన లింగం రవీంద్రరావు. 72 ఏళ్ల వయసులో యూరప్‌లోనే అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ వెస్ట్‌ పీక్‌…

అసెంబ్లీకి వెళ్లి ఏపీ ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చు కదా: రఘువీరారెడ్డి కీలక సూచనలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సహా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత రఘువీరారెడ్డి సూచించారు. ముఖ్యంగా ఎల్‌నినో…

గుంటూరు నుంచి పంపిన ఎండు మిర్చిని తిరస్కరించిన శ్రీలంక.. చిన్న కారణానికే నో చెప్పారు!

గుంటూరు నుంచి శ్రీలంకకు ఎగుమతి చేసిన ఎండు మిర్చిని అక్కడి అధికారులు తిరస్కరించారు. మిర్చిలో అఫ్లోటాక్సిన్‌, తేమ శాతం నిర్దేశిత పరిమితికి మించి ఉన్నట్లు పరీక్షల్లో తేలడంతో…

మావోయిస్టులు, వేర్పాటువాదుల మద్దతుదారులకే వర్తిస్తాయి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష నేతలను ‘మావోయిస్టు మనస్తత్వం గల వ్యక్తులు’గా పేర్కొనలేదని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. ప్రధాని…