రాజకీయ నాయకులు ఇచ్చేదంతా లంచాల సొమ్మే.. ఎన్నికల్లో డబ్బు తీసుకోకుండా ఓటేయలేమా?”: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ప్రజాస్వామ్యంలో ఓటు విలువను కాపాడేందుకు ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓటు వేసే చైతన్యం పెంచుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయ నాయకులు…
