Month: August 2026

అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్, డిసెంబర్ నెలలో పరీక్షలు.. విద్యాశాఖ ప్రకటన

ఏపీలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. అక్టోబర్ నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల, డిసెంబర్ నెలలో…

ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం వరుసగా పశువులపై దాడి

జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం గవరంపేటలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా గ్రామ పరిసరాల్లో మూడు పశువులపై దాడి చేసి చంపినట్లు అధికారులు తెలిపారు.…

Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్థాపంతో ఉరి వేసుకుని విద్యార్ధి ఆత్మహత్య.!

కాకినాడలో ఫీజుల చెల్లింపు విషయంలో శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ యాజమాన్యం వేధింపులకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర విషాదాన్ని…

టిడ్కో ఇళ్లలో నివాసం ఉండేవారికి బిగ్ రిలీఫ్.. ప్రత్యేకంగా రేషన్ షాపులు, పూర్తి వివరాలివే

ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈసారి టిడ్కో ఇళ్లలో నివాసం ఉండే వారి కోసం వీటిని ఏర్పాటు చేయనుంది. మొత్తం…

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. జీఏడీకి రిపోర్టు చేయాలని ఆమ్రపాలికి ఆదేశం.

ఏపీ ప్రభుత్వం శుక్రవారం భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను కలిపి 22 మందిని బదిలీ చేసింది. ఈ మేరకు ఏపీ సీఎస్…

Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసీ సంఘాలు చేపట్టిన బంద్‌తో జనజీవనం స్తంభించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించడంతో…

కుప్పం రైతులకు పండగే.. రూ.12.44 లక్షలు ఫిక్స్ చేశారు, పట్టాలు లేకపోయినా సరే

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. కుప్పం రైతులకు సంబంధించిన భూములకు పరిహారం ఫిక్స్ చేసింది. కేటి పట్టాలు లేని, వారసత్వ భూములు, ఎన్నో ఏళ్లుగా అనుభవంలో…

ఏపీలో రేషన్‌కార్డులు ఉన్నవారికి శుభవార్త.. బియ్యంతో పాటుగా ఆ రెండు కూడా ఇస్తారు, మార్కెట్‌లో రేట్లు పెరగడంతో నిర్ణయం

ఏపీ ప్రభుత్వం రేషన్‌కార్డులు ఉన్నవారికి తీపికబురు చెప్పింది. ఇటీవల బహిరంగ మార్కెట్‌లో కంటే తక్కువ ధరకే బియ్యాన్ని విక్రయించే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసింందే. తాజాగా మంత్రి…

‘అభివృద్ధి చేయగానే ప్రజలు ఓట్లు వేయరు’.. ఇదే ఉదాహరణ, రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మాటలు ఓసారి వినాల్సిందే

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓ ఆసక్తికర విషయం చెప్పారు. తన నియోజకవర్గంలో ఎదురైన అనుభవం గురించి వివరించారు. తన నియోజకవర్గంలో ఒక గ్రామానికి…

ఏపీలోని ఆ సముద్ర తీర ప్రాంతంలో ఎయిర్‌పోర్ట్.. ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతన్నల సేవలో కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో పర్యటించారు. సూర్యలంక, చీరాల బీచ్‌లను అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు.. మరిన్ని మౌలిక…