సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’: క్లారిటీ ఇచ్చిన భారత రాయబార కార్యాలయం
సౌదీ అరేబియాలో క్షిపణి దాడికి గురై భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడన్న వార్తతో ఆందోళనలో ఉన్న కుటుంబాలకు ఎట్టకేలకు ఊరట లభించింది. మృతుల గుర్తింపులో దొర్లిన పొరపాటును సరిదిద్దిన…
Andhrapradesh News
సౌదీ అరేబియాలో క్షిపణి దాడికి గురై భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడన్న వార్తతో ఆందోళనలో ఉన్న కుటుంబాలకు ఎట్టకేలకు ఊరట లభించింది. మృతుల గుర్తింపులో దొర్లిన పొరపాటును సరిదిద్దిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చెత్త ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. వైసీపీ…
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పుంగనూరులో టీడీపీ జెండా ఎగిరేలా సమష్టిగా పనిచేయాలని రాష్ట్ర రవాణా, క్రీడలు, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అన్నారు. ఆదివారం…
హైదరాబాద్లోని కోకాపేటలో నిర్మించిన ప్రీమియం మల్టీప్లెక్స్ ‘అల్లు సినిమాస్’ త్వరలో ప్రారంభానికి సిద్ధమవుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన ఈ అత్యాధునిక థియేటర్ ప్రారంభోత్సవం మార్చి…
టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్కు ముందు భారత జట్టు అహ్మదాబాద్కు చేరుకుంది. ముంబైలో ఇంగ్లండ్తో జరిగిన ఉత్కంఠభరిత సెమీఫైనల్లో 7 పరుగుల తేడాతో విజయం సాధించిన…
పవర్స్టార్ Pawan Kalyan హీరోగా తెరకెక్కుతున్న ‘Ustaad Bhagat Singh’ సినిమాపై గత కొంతకాలంగా వినిపిస్తున్న రీమేక్ వార్తలకు దర్శకుడు Harish Shankar స్పష్టమైన సమాధానం ఇచ్చారు.…
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇకపై మధ్యవర్తిత్వంతో కేసులు పరిష్కరిస్తే రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. విజయవాడలో ‘మధ్యవర్తిత్వం’ అంశంపై జరిగిన కార్యక్రమంలో ప్రకటన చేశారు.…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల…
తెలంగాణ ప్రభుత్వం సనత్నగర్ టిమ్స్ హాస్పిటల్ను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. 1000 పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్ నిర్మిస్తుండగా.. ఉగాది నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు…
ICC Men’s T20 World Cup 2026 చివరి దశకు చేరుకుని అభిమానుల్లో ఉత్కంఠను మరింత పెంచుతోంది. మొత్తం 20 జట్లతో ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో…