Category: news

Andhrapradesh News

భారత్‌లోకి చైనా పెట్టుబడులు.. ‘గల్వాన్’ ఘర్షణ తర్వాత కేంద్రం కీలక నిర్ణయం.. ఎట్టకేలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సరిహద్దును పంచుకునే చైనా సహా ఇతర దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలపై…

హైదరాబాద్‌లో హోటళ్లు, రెస్టారెంట్లు బంద్‌.. హోటల్స్ అసోసియేషన్స్ కీలక నిర్ణయం!

గ్యాస్‌ కొరత నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ఒక ప్రత్యేక సందేశాన్ని కూడా ఇచ్చారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ సంక్షోభం సామాన్యులపై ప్రభావం చూపకుండా…

Weather Report: ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక పెరగనున్న భానుడి భగభగలు.. ప్రజలకు అలర్ట్

ఏపీకి వాతావరణశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే కొద్ది రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని తెలిపింది.…

పీఎం కిసాన్ అనర్హుల గుర్తింపు.. తెలంగాణలో 32 వేల మంది రైతులు, పేర్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభం

పీఎం కిసాన్ పథకంలో అనర్హుల ఏరివేత ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. అయితే ఈ పథకంలో భాగంగా తెలంగాణ నుంచి 32 వేల మంది రైతులు అనర్హులుగా ఉన్నట్లు…

వాహనదారులకు షాకిచ్చిన ఆ ప్రభుత్వం భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధం మధ్య, ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $100 దాటాయి. అయినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం లేదని భారత ప్రభుత్వ…

ఉద్రిక్తతలు ఉన్నా.. బంగారం ధర ఎందుకు భారీగా తగ్గుతోంది.. 5 ముఖ్య కారణాలు ఇవే

అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో సాధారణంగా బంగారం ధర పెరుగుతుంటుంది. కానీ…

సొంతింటి కోసం ఎదురుచూస్తున్నవారికి సీఎం చంద్రబాబు భారీ శుభవార్త స్థలం కూడా ఫ్రీ.. ఎప్పటినుంచంటే?

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ శుభవార్త అందించారు. రాష్ట్రంలో సొంతిళ్ల కోసం ఎదురుచూస్తున్నవారికి తీపికబురు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త ఇళ్ల కోసం…

Andhra Pradesh: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ సేవల్ని అందుబాటులోకి తీసుకురావాని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో 18 స్టార్టప్ సంస్థలతో కలిసి వైద్య పరీక్షలు, ఇతర సేవల్ని…

బాంబు పేలుళ్ల మధ్య నిండుకున్న నిత్యావసరాలు.. ఇరాన్‌లో నరకం చూస్తున్న భారతీయ మెడికోలు

ఆకాశంలో క్షిపణులు, భూమిపై బాంబు పేలుళ్ల మధ్య ఇరాన్‌లోని భారతీయ వైద్య విద్యార్థులు నరకం చూస్తున్నారు. క్షణ క్షణం ప్రాణ భయంతో విలవిల్లాడిపోతున్నారు. కొందరు బంకర్లలో దాక్కోగా..…

Rama Navami 2026: సీతారాముల కళ్యాణం చూతము రారండి టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలంటే.

భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలకు అంతా సిద్ధమైంది. ఈ నెల 27, 28న వైభవంగా జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం, పట్టాభిషేక మహోత్సవాల టికెట్లను వెబ్ సైట్ ద్వారా…