Category: news

Andhrapradesh News

ఏపీలో మద్యం షాపులు ఉన్నవారికి పండగే.. మరో రెండేళ్లు రెన్యువల్?

ఏపీలో మద్యం పాలసీ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్ నెలతో పాలసీ ముగుస్తుండగా.. ప్రభుత్వం కొత్త పాలసీపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఉన్న…

ఏపీలో వాహనాలు ఉన్నవారికి ముఖ్యగమనిక.. రూల్స్ మారాయి, ఇకపై మూడు నెలలకు ఒకసారి తప్పనిసరి

వాహన కాలుష్య నియంత్రణలో భాగంగా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనలకు అనుగుణంగా పొల్యూషన్‌ చెకప్‌ చేయించుకొని పీయూసీసీ (పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ సర్టిఫికెట్) పొందాలి.…

Ashada Amavasya: ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు.. వీటిని తప్పక పాటించండి

Ashadha Amavasya Rituals: ఆషాఢ అమావాస్య రోజున ఇంట్లో చేయాల్సిన పనులు, పితృదేవతల ఆరాధన విధానం, దానం చేయాల్సినవి, ఈ రోజున నివారించాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు…

9 జిల్లాల్లో 100 గ్రామాల అభివృద్ధి.. ఐటీసీ భాగస్వామ్యంతో ముందడుగు

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఐటీసీ సంస్థ భాగస్వామి కానుందని స్వర్ణాంధ్ర పీ 4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ చెరుకూరి కుటుంబరావు తెలిపారు. రాష్ట్రంలోని 9…

విశాఖపట్నంలో ఉచితంగా వైద్యం.. 64 ఏళ్లుగా, ఈ ఆస్పత్రి గురించి తెలుసా.. పూర్తి వివరాలివే

విశాఖపట్నంవాసులకు ఉచితంగా హోమియో వైద్య సేవలు అందుతున్నాయి. గత 64 ఏళ్లుగా మాస్టర్ హోమియో వైద్యాలయంలో ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ప్రతిరోజూ ఇక్కడ 150మందికి వైద్య…

జనసేన నుంచి బయటకు వచ్చిన వ్యక్తిగా చెబుతున్నా.. వెంటనే ఇలా చేయండి, మీకే మంచిది: బొలిశెట్టి సూచనలు

కూటమిలో జరుగుతున్న తాజా పరిణామాలపై బొలిశెట్టి సత్యనారాయణ తన అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి బాలినేని ఎపిసోడ్‌ను ప్రస్తావిస్తూ కూటమి పార్టీల మధ్య నామినేటెడ్ పోస్టుల అంశంపై…

గామ‌న్ బ్రిడ్జి స‌మీపంలో యువ‌తి మృతదేహం.. తీవ్ర గాయాల‌తో యువ‌కుడు.. ఏం జ‌రిగింది..?

ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి న‌గ‌ర‌ శివారులో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున తీవ్ర కలకలం రేగింది. కాతేరు పరిధిలోని గామన్ బ్రిడ్జి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ఓ యువతి మృతదేహంతోపాటు,…

Petrol Prices: త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు..! కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది.. ఏంటంటే..?

పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ధరలు త్వరలో తగ్గునున్నాయనే ప్రచారంపై స్పందించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇటీవల…

ప్రేమించిన యువతి పట్టించుకోవడం లేదని.. దారుణంగా హతమార్చిన ప్రియుడు

ప్రేమించిన యువతి తనను పట్టించుకోవడం లేదన్న అనుమానంతో ఓ యువకుడు ఆమెను దారుణంగా హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది ప్రేమించిన యువతి తనను పట్టించుకోవడం…

ఎంఆర్‌డీసీఎల్‌ ఇష్టారాజ్యం

దేశంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తీసుకొచ్చిన భూసేకరణ చట్టం-2013కు ఇప్పటి అదే కాంగ్రెస్‌ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో భూసేకరణ చట్టాన్ని…