రైతులకు శుభవార్త.. రెండెకరాలకు ఒకేసారి యూరియా!
యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే ఆగ్రోస్ కేంద్రాలు, సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల ముందు గంటల తరబడి బారులు తీరాల్సిన అవసరం ఇక ఉండదు. యూరియా…
Andhrapradesh News
యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుంచే ఆగ్రోస్ కేంద్రాలు, సహకార సంఘాలు, ఎరువుల దుకాణాల ముందు గంటల తరబడి బారులు తీరాల్సిన అవసరం ఇక ఉండదు. యూరియా…
దేశంలోని పలుచోట్ల కొవిడ్-19 కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో మరోసారి కరోనా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రస్తుతం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.…
రాజకీయాల కోసం ఈ ప్రాంతంలో వైషమ్యాలు పెంచిన వాళ్లను గతంలో చూశామని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఒకే…
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 22వ తేదీన అకౌంట్లో డబ్బులు జమ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. లబ్దిదారులు…
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ వెలుగుచూస్తుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జూన్ 26 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 13 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.…
తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఆరుగురుని అతికిరాతకంగా చంపిన కిరాతక హంతకుడు రాజ్కుమార్ అంత్యక్రియలు పూర్తి అయ్యాయి.ఓ అనాథ శవంగా పరిగణిస్తూ.. పోలీసులే అతడికి అంత్యక్రియలు…
రాష్ట్రంలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా.. రేవంత్ రెడ్డి పేరు రెండు వేర్వేరు అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో నమోదై ఉండటం…
నేటి మోడ్రన్ యుగంలో అందరికీ అందం అంటే భలే క్రేజ్. ముఖ్యంగా యువతీ, యువకులు అందంగా కనిపించడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. చర్మ సంరక్షణ కోసం…
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న UDID కార్డు ద్వారా రైల్వే టిక్కెట్లపై రాయితీలు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, స్కాలర్షిప్లు, సహాయక పరికరాలు వంటి అనేక సౌకర్యాలు పొందవచ్చు. ఈ…
ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు శుభవార్త.. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఎక్సలెన్స్ సెంటర్లలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఇంటర్తో పాటుగా ఐఐటీ/జేఈఈ, నీట్ కోచింగ్ అందిస్తారు. ఇంటర్…