Category: news

Andhrapradesh News

మరింత ముదిరిన యుద్ధం- బంగారం ధరల్లో భారీ మార్పు- సడెన్‌గా ఇలా జరిగిందేంటి?

అమెరికా ఇరాన్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. వరుసగా ఏడో రోజు అమెరికా దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతుండటంతో క్రూడాయిల్ ధరలు…

బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ జాప్యంపై జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు.. హిడెకీ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్

దేశంలో తొలిసారిగా బుల్లెట్ రైలు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పరుగులు పెడుతుందని రైల్వే వర్గాలు ఇటీవల స్పష్టత ఇచ్చాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ 2023లోనే పూర్తి…

ఏపీ డెవలప్‌మెంట్ ఆడిట్: కూటమి రాజకీయాలు.. ఉత్తరాంధ్రకు వరమయ్యాయా?

2014లో నవ్యాంధ్ర ఏర్పాటైంది. హైదరాబాద్ లాంటి రాజధానిని వదులుకోవడం, రెవెన్యూ లోటు, అప్పుల భారం లాంటి సమస్యలతోపాటు.. కొత్త రాజధాని నిర్మాణం, అభివృద్ధిని వికేంద్రించాలనే లక్ష్యాలతో రాష్ట్రం…

యుద్ధంతో నష్టం చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. గత నెల రోజులుగా దేశంలో అనేక పరిణామాలు జరిగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన…

సీఎం విజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు ఎమ్మెల్యేను అరెస్టు చేసిన పోలీసులు.

ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) ఎమ్మెల్యే మార్కండేయన్‌ను తూత్తుకుడి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ తమిళగ వెట్రి కళగం…

బంగారం వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నేటి ధరలు ఇవే.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. ఇరాన్- అమెరికా దేశాలు మరోసారి యుద్ధానికి కాలు దువ్వాయి. దీంతో బంగారం, వెండి ధరల్లో మళ్లీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత…

ఆ మూడు షరతులకు ఒప్పుకుంటే దీక్ష విరమిస్తా సోనమ్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన..

కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ (సోమవారం) తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌కు ముందు ప్రముఖ సామాజిక కార్యకర్త సోమన్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన చేశారు. 20 రోజులకు పైగా…

Womens: జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు.. రూ.20 లక్షల వరకు లోన్.

తెలుగు రాష్ట్రాల్లో డ్వాక్రా సంఘాల గురించి మనకు తెలిసిందే. ప్రభుత్వం నుంచి మహిళలకు వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్ధిక సాయంతో పాటు రుణాలు పొందవచ్చు.…

తల్లికి వందనం పథకం: కోతలొద్దు.. రూ.15 వేలు ఇవ్వాలి.. వైఎస్ షర్మిల డిమాండ్

తల్లికి వందనం నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. సీఎం చంద్రబాబుకు ప్రశ్నల వర్షం కురిపించారు. యూడైస్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో…

తెలంగాణలో కొత్త పెన్షన్లపై బిగ్ అప్‌డేట్.. ఆగస్టు 15 నుంచి పింఛన్లు.. వారికి పెన్షన్లు కట్

కొత్త పెన్షన్లపై తెలంగాణ ప్రభుత్వం బిగ్ అప్‌డేట్ చెప్పింది. ఆగస్ట్ 15 నుంచి కొత్త పింఛన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఒంటరి మహిళలు, వితంతువులకు…