మీరు దేశానికి గర్వకారణం విక్రమ్-1 సక్సెస్పై స్కైరూట్ టీమ్కు ప్రధాని మోదీ అభినందనలు!
విక్రమ్-1 రాకెట్ విజయవంతమైన ప్రయోగం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ బృందానికి ఫోన్ చేసి అభినందించారు. భారత యువత ప్రతిభకు ఇది నిదర్శనమని కొనియాడిన ఆయన,…
Andhrapradesh News
విక్రమ్-1 రాకెట్ విజయవంతమైన ప్రయోగం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కైరూట్ బృందానికి ఫోన్ చేసి అభినందించారు. భారత యువత ప్రతిభకు ఇది నిదర్శనమని కొనియాడిన ఆయన,…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గత నెల రోజులుగా దేశంలో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయని…
మాజీ ప్రధానమంత్రి హెచ్డి దేవెగౌడ సతీమణి చెన్నమ్మ 85 ఏళ్ల వయసులో శనివారం కన్నుమూశారు. కేంద్ర మంత్రి కుమారస్వామి తల్లి కూడా. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో…
హైదరాబాద్లో జరిగిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) మహిళా పారిశ్రామికవేత్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్రను కొనియాడిన ఆయన, 2023లో…
గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం కోసం ప్రముఖ దాతలు అన్నే నరసింహారావు – పుష్ప లీలావతి దంపతులు రూ.3 కోట్ల విరాళ చెక్కును ముఖ్యమంత్రికి అందజేశారు. W…
గూగుల్ మ్యాప్ను అనుసరిస్తూ ప్రయాణించిన ఓ కారు వంతెన నిర్మాణం కోసం తవ్విన గోతిలో పడిపోయింది. తిరుపతి జిల్లాలో లింగసముద్రం వద్ద రహదారి డైవర్షన్ చేసినప్పటికీ హెచ్చరిక…
భారీ ప్రాజెక్టులకు భూసేకరణ చిక్కులను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కాంప్రహెన్సివ్ ఏరియా డెవలప్మెంట్ ప్లానింగ్ బిల్లు-2026 ముసాయిదాను సిద్ధం చేసింది. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు…
తమ దగ్గర బ్లాక్ మనీ ఉందని.. వైట్లో డబ్బులు ఇస్తే ఒక నోటుకు ఐదు నోట్లు ఇస్తామని చెప్పడంతో ఒక వ్యక్తి ఆశపడ్డాడు. సరే, ముందు చూసొద్దామని…
అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని భక్తులను ఉంచితంగా అయోధ్య రామయ్య దర్శనం కల్పిస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఎంపీ సీఎం రమేష్ నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగానే తాజాగా…
కొన్ని వారాలుగా బలహీనంగా కొనసాగిన నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఆదివారం నుంచి దేశంలోని పలు…