Category: news

Andhrapradesh News

GATE 2027లో భారీ మార్పులు.. కొత్త సిలబస్‌, రోబోటిక్స్‌ క్వశ్చన్‌ పేపర్‌ ఇంకా..

ఇంజినీరింగ్‌ విద్యార్థులు, ఉన్నత విద్యకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కీలక సమాచారం. గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE) 2027 పరీక్ష షెడ్యూల్‌ను ఐఐటీ మద్రాస్‌ అధికారికంగా…

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్, హెచ్చరికలు జారీ

తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరందుకున్నాయి. గత రాత్రి ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో…

కరోనా రిటర్న్స్‌.. ఏపీలో 19కి చేరిన కోవిడ్ కేసుల సంఖ్య.. ఆ జిల్లాలోనే 8 మందికి పాజిటివ్..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 19కు చేరగా, అత్యధికంగా వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కాకినాడ…

హైదరాబాద్‌లో కొత్తగా మరో 15 రిటైల్ మాల్స్.. అంతర్జాతీయ బ్రాండ్లతో, ఈ ఏరియాల్లోనే ఏర్పాటు..!

హైదరాబాద్‌లో రిటైల్ రంగానికి లభిస్తున్న ఆదరణతో మరో 15 కొత్త మాల్స్ ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం 30కి పైగా మాల్స్ ఉండగా.. కొత్తగా 6 గ్రేడ్-1, పలు…

మీ సినిమాలో నటించడానికి నేను రెడీ… రాజమౌళిని ఛాన్స్ అడిగిన పీవీ సింధు

జపాన్ ఓపెన్ సూపర్‌-750 టోర్నీలో అకనే యమగూచిని ఓడించి, ఈ టైటిల్ గెలిచిన తొలి భారతీయురాలిగా పీవీ సింధు చరిత్ర సృష్టించారు. రెండేళ్ల విరామం తర్వాత ఆమె…

Gas Cylinders: సామాన్యులకు షాక్.. గ్యాస్ సిలిండర్ల ధరలు మళ్లీ పెరిగే ఛాన్స్..!

దేశంలో ఎల్పీజీ గ్యాస్ ధరలు మళ్లీ పెరగనున్నాయా..? అంటే అవుననే సమాధానాలు మళ్లీ వినిపిస్తున్నాయి. కేంద్రంపై సబ్సిడీల భారం పెరిగిపోతుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో సబ్సిడీలకు రూ.30…

తల్లీ – బిడ్డల కోసం సీఎం కొత్త కానుక.. త్వరలో రోడ్లపైకి ‘తల్లీ–బిడ్డ ఎక్స్‌ప్రెస్’ వాహనాలు

ఆంధ్రప్రదేశ్‌లో మాతా–శిశు సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలు అందించేందుకు…

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్తగా 100 ఏసీ బస్సులు.. ఇక ప్రయాణం మరింత సులభం!

ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పాటైన భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. విశాఖపట్నం…

కాలినడకన తిరుమలకు పవన్ కళ్యాణ్ సతీమణి పవర్ స్టార్ ఆరోగ్యం కోసం అలిపిరి మెట్లెక్కిన అన్నా..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు ఇటీవలే ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స…

ఉత్తరాంధ్ర గేమ్ ఛేంజర్ భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి డేట్ ఫిక్స్ ఎప్పుడంటే..

ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం సాకారం కానుంది. విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర…