Category: news

Andhrapradesh News

ఘోర ప్రమాదం.. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్సుపై కూలిన భారీ చెట్టు!

దేశ ఆర్థక రాజధాని ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. విద్యా్ర్థులతో వెళ్తున్న ఓ స్కూల్‌ బస్సుపై రోడ్డు పక్కనున్న ఓ భారీ వృక్ష కూలిపోయింది. ఈ ప్రమాదంలో…

WhatsApp: ఇది వాట్సాప్‌ చరిత్రలో బిగ్గెస్ట్ ప్రైవసీ అప్‌డేట్‌.. ఇకపై ఫోన్ నంబర్ లేకుండా కేవలం ‘యూజర్‌నేమ్’తో చాట్!

Whatsapps Biggest Privacy Update: వాట్సాప్‌లో యూజర్‌నేమ్‌లను వెతకడానికి ఎలాంటి డైరెక్టరీ లేదా జాబితా ఉండదు. ఎవరైనా మిమ్మల్ని మొదటిసారి సంప్రదించాలనుకుంటే వారికి మీ ఖచ్చితమైన యూజర్‌నేమ్…

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జంతువు దగ్గరకు మోదీ. భారత్-సీషెల్స్ సరికొత్త దౌత్యానికి ‘జోనాథన్’ ప్రతీక!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం (జూన్ 27) తన మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సీషెల్స్ చేరుకున్నారు. భారతదేశానికి, హిందూ మహాసముద్ర ద్వీపసమూహమైన సీషెల్స్‌కు మధ్య…

ఓ మై గాడ్.. అల్లం టీ ఎక్కువైతే ఇన్ని రోగాలా..? పెద్ద పరేషానే ఉందిగా..నిపుణుల హెచ్చరిక!

భారతదేశంలో వర్షాకాలం లేదంటే, చలికాలం వచ్చిందంటే చాలు.. ప్రతీ ఇంట్లో అల్లం టీ (Adrak ki Chai) సువాసనలు గుబాళిస్తాయి. గొంతు నొప్పి, జలుబు, తలనొప్పి లేదా…

సివిల్స్ ప్రిపరేషన్‌కు రూ. లక్ష సాయం.. అర్హతలు, దరఖాస్తు, పూర్తి వివరాలు

యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో పాసవ్వాలని లక్షలాది మంది నిరుద్యోగులు కలలు కంటారు. అయితే, అతికొద్ది మంది మాత్రమే ఆ కలను సాకారం చేసుకోగలుగుతారు. సివిల్స్ సన్నద్ధతకు ఖర్చు…

వరంగల్‌లో బంగారం దొరికే సాగు భూమి.. కౌలు కోసం ఎగబడుతున్న రైతులు, రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చు

భూమిలో బంగారం పండుతుందనే మాట వినే ఉంటారు. పంట బాగా పండితే ఆ మాటను వాడుతుంటారు. కానీ ఇక్కడ మాత్రం భూమిలో బంగారం దొరుకుతుంది. వరంగల్ జిల్లా…

పంట పొలం దున్నుతుండగా బయటపడ్డ బంగారం నిధులు ఆ తర్వాతే మొదలైన అసలు కథ ఏం జరిగిందో తెలిస్తే..

వరంగల్ జిల్లాలోని ఓ పంట పొలం ఇప్పుడు చర్చగా మారింది. ఆ పొలం కౌలు కోసం రైతులు పోటీ పడుతున్నారు. ఎందుకో తెలుసా.! ఆ పొలంలో పండేది…

ఏరువాక పౌర్ణమి 2026: రైతన్నల తొలి పండుగ ఇదే..! ప్రాముఖ్యత సాంప్రదాయాలు తెలిస్తే.

భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం. ఇక్కడి సంస్కృతి, పండుగలు ప్రకృతితో, భూమాతతో ముడిపడి ఉంటాయి. అటువంటి పండుగలలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏరువాక పౌర్ణమి. జ్యేష్ఠ మాసంలో వచ్చే…

కేంద్రాన్ని ఒప్పించిన ఏపీ ప్రభుత్వం.. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్, జులై 2న ఫిక్స్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. ఢిల్లీ పర్యటనలో కేంద్రానికి చేసిన రిక్వెస్ట్‌కు ఓకే చెప్పారు. ఏపీలో వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌…

ఈ ఆస్పత్రిలో పేద ప్రజలే వీఐపీలు.. ఓపీ కేవలం రూ.30 మాత్రమే.. టెస్టుల కూడా చాలా చీప్..

వరుణ్ హెల్త్ సెంటర్, విజయవాడలో కేవలం రూ.30కే కన్సల్టేషన్ ఫీజుతో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజల కోసం స్థాపించబడిన ఈ కేంద్రం డయాగ్నస్టిక్…