Category: news

Andhrapradesh News

‘గేమ్ ఛేంజర్’ రూ.186 కోట్ల పోస్టర్‌పై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు

‘గేమ్ ఛేంజర్’ పోస్టర్‌పై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్.. ఫేక్ కలెక్షన్లపై ఓపెన్‌గా ఒప్పుకున్న నిర్మాత తెలుగు సినీ పరిశ్రమలో సినిమాల కలెక్షన్లు, యూట్యూబ్ వ్యూస్ పేరుతో…

నడిరోడ్డుపై కారు ఆపి నారాయణమూర్తిని పలకరించిన హిమాన్షు.. సంస్కారం అంటే ఇది

హైదరాబాద్‌ శ్రీనగర్ కాలనీలో పీపుల్స్ స్టార్ ఆర్‌. నారాయణమూర్తి రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా.. మాజీ సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షు తన కారును ఆపి ఆయనను…

ఏపీలో బాబా రామ్‌దేవ్ కంపెనీ పెట్టుబడులు.. ఆ జిల్లాలో పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్కు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ప్రభుత్వం

ఏపీలో బాబా రాందేవ్ కంపెనీ పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లాలో ఉన్న కొత్తవలస మండలం చినరావుపల్లిలో పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ ఏర్పాటు…

Andhra Pradesh: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త. ప్రభుత్వం బిగ్ డెసిషన్.

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త. ఇక నుంచి రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు, విభజన మరింత సులువు కానుంది. ఈ మేరకు సులభంగా రేషన్ కార్డుల్లో…

తెలంగాణలో వారం పాటు భారీ వర్షాలు.. నేడు హైదరాబాద్‌లో కుండపోత వానలు

రాష్ట్రంలో 7 రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో మోస్తారు నుంచి భారీ వర్షాలు…

తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రలు, కేంద్ర మంత్రి సమక్షంలో ఆవిష్కృతం!

కర్ణాటకలోని విజయనగర జిల్లా పరిధిలోని తుంగభద్ర ప్రాజెక్టు చరిత్రలో గురువారం ( జూన్ 25, 2026) ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. రూ.51 కోట్ల వ్యయంతో ఆంధ్రప్రదేశ్,…

అమరావతిలో ఉద్రిక్తత.. వైసీపీ నేతల పర్యటనకు రైతుల అడ్డుకట్టు…

అమరావతిలో ఉద్రిక్తత.. వైసీపీ నేతల పర్యటనకు రైతుల అడ్డుకట్టు.. తోపులాట, రాళ్ల దాడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెనుమాక పర్యటనకు…

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్ వచ్చింది. ఈ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. 2 ప్యాకేజీలతో బిడ్ల దాఖలుకు…

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం భారీగా రాయితీలు ప్రకటించింది. రిలయన్స్ రూ.1,08,000 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా.. ఏపీ ప్రభుత్వం దాదాపు…

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని నెలల క్రితం పదో తరగతి పరీక్షలకు ముందు.. మంచి మార్కులు సాధించిన విద్యార్థులను విమానంలో…