మదురై మీనాక్షి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. 86 ఏళ్ల పురాత సెంట్రల్ థియేటర్‌లో మంటలు

తమిళనాడులోని మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయ పశ్చిమ గోపురం సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 86 ఏళ్ల పురాతన సెంట్రల్ థియేటర్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.…

రేషన్ లబ్ధిదారులకు శుభవార్త.. సన్న బియ్యంతో అవి కూడా పంపిణీ, భట్టి విక్రమార్క కీలక ఆదేశం

తెలంగాణలోని రేషన్ లబ్ధిదారులకు తీపి కబురు. ప్రజలకు పౌష్టికాహారాన్ని పెంపొందించే లక్ష్యంతో రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు జొన్నలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మార్క్‌ఫెడ్ ద్వారా…

జుట్టు రాలడం + చుండ్రు + చిట్లిపోవడం, అన్నీ సమస్యల నుంచి వేసవిలో మీ జుట్టును కాపాడే చిట్కాలు

వేసవి కాలంలో రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. ఇక, వేసవిలో చర్మంతో పాటు జుట్టు సంరక్షణ కూడా చాలా…

జాతీయ గీతంతో సమానంగా వందేమాతరం.. అగౌరవపరిస్తే మూడేళ్ల జైలు శిక్ష పడేలా కొత్త చట్టం

భారత స్వాతంత్ర్యోద్యమానికి ప్రాణ వాయువుగా నిలిచిన వందేమాతరం గేయానికి మోదీ సర్కార్ అత్యున్నత గౌరవాన్ని కల్పించబోతోంది. జాతీయ గీతంతో సమానంగా జాతీయ గేయానికి కూడా చట్టపరమైన రక్షణ…

ఆ ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ తోపు.. ఏకంగా రూ. 8562 కోట్లు.. ఇక్కడే చీప్.. సౌత్ ఇండియాలోనే టాప్

కొంత కాలంగా రియల్ ఎస్టేట్ పరంగా దూసుకెళ్తున్న హైదరాబాద్.. ఇప్పుడు సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తుంది. లగ్జరీ హౌసింగ్ మార్కెట్ సెగ్మెంట్‌లో దక్షిణ భారతదేశంలోనే హైదరాబాద్ గత ఆర్థిక…

NEET-UG 2026: వార్ రూమ్’లో కేంద్ర మంత్రి పరీక్షా సరళిని స్వయంగా పర్యవేక్షించిన ధర్మేంద్ర ప్రధాన్

దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ యూజీ (NEET-UG) 2026 నిర్వహణను పర్యవేక్షించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం (మే 03)…

సిద్దిపేట జిల్లాలో రక్తమోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు బలి.. నలుగురికి గాయాలు!

గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ఓ కారును లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి…

రీల్స్‌ చేసేందుకు వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి.. చిక్కుకుపోయిన యువకులు! ఒకరు మృతి

లక్నో, మే 3: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సిద్ధార్థ్‌నగర్‌ జిల్లా కాన్షీరామ్ అవాసియ్ కాలనీకి ఐదుగురు మైనర్‌ బాలురు శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో రీల్స్‌ చేసేందుకు పాత…

టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది మహానాడును శ్రీకాకుళంలో నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. అయితే తాజాగా మహానాడు వేదికను మార్చే…

ఇరాన్‌పై మరో దాడి వద్దు”: డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్

ఇరాన్‌పై యుద్ధం ముదరకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా రంగంలోకి దిగి ట్రంప్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దాడులు ఆపకపోతే ప్రపంచం ఊహించని నష్టాన్ని ఎదుర్కోవాల్సి…

ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. మరోసారి భారీగా నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులను విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ యోజన (DAY-NRLM / ఆజీవిక) కింద రూ.207 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి…