మదురై మీనాక్షి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. 86 ఏళ్ల పురాత సెంట్రల్ థియేటర్‌లో మంటలు

తమిళనాడులోని మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయ పశ్చిమ గోపురం సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 86 ఏళ్ల పురాతన సెంట్రల్ థియేటర్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.…

Andhra Pradesh: ఎమ్మెల్యే పదవితో పాటు అవి బోనస్‌గా వచ్చాయి.. రోజా కామెంట్స్ వైరల్..

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా ఏపీ రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకుపోతుంటారు. ప్రత్యర్థులపై పంచ్ డైలాగులతో విరుచుకుపడే ఆమె తాజాగా నగరిలో జరిగిన…

Coal India Jobs 2026: పదో తరగతి అర్హతతో బొగ్గు గనుల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నెలకు రూ.50 వేల జీతం

కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్‌ఈసీఎల్‌).. వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌…

వంటగదిలోకి భార్యను వెళ్లకుండా అడ్డుకోవడం మానసిక క్రూరత్వమే.. బాంబే హైకోర్టు

నాలుగేళ్ల కిందట వివాహం చేసుకున్న ఓ జంట మధ్య కొద్ది రోజుల్లకే మనస్పర్దలు వచ్చాయి. ఇరువురి మధ్య తరుచూ గొడవలతో విబేధాలు వీధికెక్కాయి. తనకు విడాకులు కావాలని…

రోజూ పప్పు తింటే క్యాన్సర్‌, గుండె జబ్బుల రిస్క్‌ తగ్గుతుందట, షుగర్‌ ఉన్న వాళ్లూ తినొచ్చన్న డాక్టర్‌

నేటి ఆధునిక కాలంలో గుండె జబ్బులు, క్యాన్సర్‌, షుగర్‌ వంటి దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధుల బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మరి ఇలాంటి ప్రాణాంతక వ్యాధుల…

ఎండలు 40 డిగ్రీలు ఉన్నా సరే పెరుగు పుల్లగా మారకుండా ఫ్రెష్‌గా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో పెరుగు శరీరాన్ని చల్లగా ఉంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా జీర్ణ సమస్యలను నివారిస్తుంది.…

చీపెస్ట్ హోం లోన్స్.. ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్ఐసీ సహా టాప్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఇవే.. రూ. 75 లక్షల వరకు

ఆర్బీఐ కీలక రెపో రేట్లను మరోసారి యథాతథంగానే ఉంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 5.25 శాతంగానే ఉంది. దీంతో ప్రస్తుతానికి హోం లోన్ వడ్డీ రేట్లను బ్యాంకులు మార్చకపోవచ్చు.…

Andhra Pradesh: ఏపీలో సొంతిల్లు లేనివారికి ప్రభుత్వం భారీ శుభవార్త.. కొత్త ఇళ్లపై చంద్రబాబు కీలక అప్డేట్.. ఎప్పుడంటే..?

ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు భారీ శుభవార్త అందించారు. రాష్ట్రంలో సొంతిల్లు లేనివారికి ఊరట కలిగించే వార్త తెలిపారు. కొత్త ఇళ్ల నిర్మాణంపై తాజాగా కీలక ప్రకటన…

“రాబోయే 48 గంటల పాటు ఉన్నచోటనే ఉండండి”.. ఇరాన్‌లోని భారతీయులకు కేంద్రం కీలక హెచ్చరిక!

ఇరాన్‌లో తీవ్రమవుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో, టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఇరాన్‌లో ఉన్న భారత పౌరులకు కీలక ప్రకటన జారీ చేసింది. రాబోయే 48 గంటల…

కేదార్‌నాథ్ వెళ్లే భక్తులకు శుభవార్త.. దర్శనం ఉచితం.. మిగిలిన పూజా వివరాలు ఇలా..!

ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర సీజన్ సమీపిస్తుండగా, ఈ ఏడాది 2026 కేదార్‌నాథ్ యాత్ర కోసం భక్తులు తమ ఖర్చులను కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే హెలికాప్టర్ ఛార్జీలను…

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం కాస్త ఆలస్యమయ్యే ఛాన్స్, జూన్‌లో కాదు అప్పుడే?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ముందుగా అనుకున్న జూన్ నెలకంటే ఒకట్రెండు నెలలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్ట్ నెలలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉండొచ్చని తెలుస్తోంది.…