తిరుమలలో దళారీలు రెచ్చిపోతున్నారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల చేరుకునే భక్తుల టార్గెట్గా కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. తాజాగా అలాంటి భాగోతమే కొండపై వెలుగు చూసింది. గతంలో టీటీడీలో ఉద్యోగిగా పనిచేసిన...
ఈపీఎఫ్ఓ అనేక కొత్త మార్పులను ఇటీవల అమల్లోకి తీసుకొస్తుంది. పీఎఫ్ విత్ డ్రా, ఇతర నిబంధనల్లో కాలక మార్పులకు శ్రీకారం చుట్టింది. అయితే త్వరలో పీఎఫ్ క్లెయిమ్ చెల్లింపులు మరింత వేగవంతం కానున్నాయి....
తెలుగురాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో బుధవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ...
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని...
బీఎస్ఎన్ఎల్ మరో అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. అదేంటంటే.. రూ.51కే 28 రోజుల పాటు ఆన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా అందించనుంది. అలాగే అదిరిపోయే బ్రాడ్బ్యాండ్ ప్లాన్ తీసుకొచ్చింది. రూ.999 ప్రత్యేక...