థాయ్లాండ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన విద్యార్థులతో ఏపీ భవన్ అధికారులు మాట్లాడారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆదేశాల మేరకు విద్యార్థుల పరిస్థితిని అధికారులు తెలుసుకున్నారు. ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న సమస్యలు,...
భారతీయ రైల్వేకు చెందిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) కపుర్తలాలో 734 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు....
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేతన్న సేవలో పథకం సొమ్మును ఇటీవల ప్రభుత్వం లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున అందించింది. అయితే కొంతమంది అర్హులకు...
ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పలు జిల్లాలకు...
ఇంజినీరింగ్ మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్లో 70.87 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్నత విద్యాశాఖ ఆగస్టు 9న కౌన్సెలింగ్ వివరాలను వెల్లడించింది. గత రెండేళ్లుగా ఇంజినీరింగ్ కన్వీనర్ కోటాలో సీట్ల భర్తీ...