Month: March 2026

యుద్ధంతో గ్యాస్ సిలిండర్ల కొరత.. హైదరాబాద్‌లో హోటల్స్ బంద్‌పై అసోసియేషన్ క్లారిటీ

యుద్ధ ప్రభావంతో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడుతుండటం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. గ్యాస్ కొరత కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో హోటళ్లను మూసివేస్తుండటంతో…

ఏపీలో పేదలకు ఉగాది కానుక.. 2.5 లక్షలమందికి లబ్ధి.. చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశంలో చంద్రబాబు కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు.. అలాగే కీలక ప్రకటనలు చేశారు. ఉగాదికి…

ఎలాంటి రిస్క్ లేని పెట్టుబడి సాధనాలు.. లాంగ్ రన్‌లో మంచి రాబడి.. ఫుల్ లిస్ట్ ఇదే

మనకు పెట్టుబడులు పెట్టాలని ఉన్నప్పటికీ.. ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ఎంత ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఆగిపోతుంటాం. మరి దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ కోసం అందుబాటులో ఉన్న బెస్ట్…

భారత్‌లోకి చైనా పెట్టుబడులు.. ‘గల్వాన్’ ఘర్షణ తర్వాత కేంద్రం కీలక నిర్ణయం.. ఎట్టకేలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో సరిహద్దును పంచుకునే చైనా సహా ఇతర దేశాల నుంచి వచ్చే ఎఫ్‌డీఐలపై…

హైదరాబాద్‌లో హోటళ్లు, రెస్టారెంట్లు బంద్‌.. హోటల్స్ అసోసియేషన్స్ కీలక నిర్ణయం!

గ్యాస్‌ కొరత నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ఒక ప్రత్యేక సందేశాన్ని కూడా ఇచ్చారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ సంక్షోభం సామాన్యులపై ప్రభావం చూపకుండా…

Weather Report: ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక పెరగనున్న భానుడి భగభగలు.. ప్రజలకు అలర్ట్

ఏపీకి వాతావరణశాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలపై ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే కొద్ది రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశముందని తెలిపింది.…

గాంధీ సరోవర్ ప్రాజెక్ట్‌కు DPR సిద్ధం.. 150 మీటర్ల ఎత్తులో మహాత్మా గాంధీ విగ్రహం!

మూసీ నది పునరుద్ధరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం బాపూఘాట్ వద్ద రూ.400 కోట్లతో ‘గాంధీ సరోవర్’ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన…

పీఎం కిసాన్ అనర్హుల గుర్తింపు.. తెలంగాణలో 32 వేల మంది రైతులు, పేర్ల తొలగింపు ప్రక్రియ ప్రారంభం

పీఎం కిసాన్ పథకంలో అనర్హుల ఏరివేత ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. అయితే ఈ పథకంలో భాగంగా తెలంగాణ నుంచి 32 వేల మంది రైతులు అనర్హులుగా ఉన్నట్లు…

వాహనదారులకు షాకిచ్చిన ఆ ప్రభుత్వం భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు!

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధం మధ్య, ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు $100 దాటాయి. అయినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం లేదని భారత ప్రభుత్వ…

ఉద్రిక్తతలు ఉన్నా.. బంగారం ధర ఎందుకు భారీగా తగ్గుతోంది.. 5 ముఖ్య కారణాలు ఇవే

అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో సాధారణంగా బంగారం ధర పెరుగుతుంటుంది. కానీ…