ఎంఆర్డీసీఎల్ ఇష్టారాజ్యం
దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తీసుకొచ్చిన భూసేకరణ చట్టం-2013కు ఇప్పటి అదే కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో భూసేకరణ చట్టాన్ని…
దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే తీసుకొచ్చిన భూసేకరణ చట్టం-2013కు ఇప్పటి అదే కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నది. మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో భూసేకరణ చట్టాన్ని…
డబ్బు సంపాదించడం మాత్రమే కాదు.. దాన్ని తెలివిగా నిర్వహించడమే ఆర్థిక విజయానికి కీలకం. ఎమర్జెన్సీ ఫండ్, టర్మ్, హెల్త్ ఇన్సూరెన్స్, SIP, డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్, రుణ నియంత్రణ,…
స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పవన్ కల్యాణ్…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎంపీ పేరుతో వైద్యం చేయాలంటే అర్హత, రిజిస్ట్రేషన్ నిబంధనలు తెలుసుకోవాలి. గుర్తింపు పొందిన వైద్య విద్య లేకుండా అల్లోపతి చికిత్స, మందులు, ఇంజక్షన్లు ఇవ్వడం…
బైక్ ర్యాలీల పేరుతో వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మంగళవారం మచిలీపట్నంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మెగా డీఎస్సీలో అక్రమాలు…
భారతీయ రైల్వేకు చెందిన రైల్ కోచ్ ఫ్యాక్టరీ (RCF) కపుర్తలాలో 734 యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తరగతి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి. నాలుగు రోజుల పాటు సభను నిర్వహించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.…
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేతన్న సేవలో పథకం సొమ్మును ఇటీవల ప్రభుత్వం లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున…
ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండ్రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా…
ఇంజినీరింగ్ మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్లో 70.87 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్నత విద్యాశాఖ ఆగస్టు 9న కౌన్సెలింగ్ వివరాలను వెల్లడించింది. గత రెండేళ్లుగా ఇంజినీరింగ్…