వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం
వైసీపీ నేతలపై ఏపీ మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వర్గాలు రాజకీయ హత్యలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. సోమవారం కర్నూలు జిల్లాలో…
వైసీపీ నేతలపై ఏపీ మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వర్గాలు రాజకీయ హత్యలకు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు. సోమవారం కర్నూలు జిల్లాలో…
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో రూ.17 కోట్లతో చేపట్టిన 168 అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం…
రోడ్డు ప్రమాదంలో విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఎండీ అఫిఫా మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై…
డీఎస్సీ అంశంపై వైసీపీ చేస్తున్న రాజకీయ ప్రచారాన్ని టీడీపీ శ్రేణులు తిప్పికొట్టాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో ఆయన మాట్లాడుతూ…
గ్రామీణ క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈశా ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈశా గ్రామోత్సవం రాష్ట్రస్థాయి పోటీలు ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో అట్టహాసంగా…
అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై చర్చించేందుకు మంత్రి నారాయణ నేతృత్వంలోని బృందం లండన్లో పర్యటిస్తోంది. అధికారిక పర్యటనలో భాగంగా మంత్రి నారాయణతో పాటు అధికారులు…
హైదరాబాద్లోని నిమ్స్లో చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రత్యేక కార్యక్రమంలో లండన్కు చెందిన వైద్యులు, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ల…
హోం మంత్రి సొంత నియోజకవర్గం పాయకరావుపేట ఇప్పటి వరకు మేజర్ పంచాయతీగానే ఉంది. 2021లో మున్సిపాలిటీ చేసే అవకాశం వచ్చినా స్థానిక కారణాలతో చేయకుండా వదిలేశారు. అయితే,…
మెకానికల్ ఇంజినీరింగ్ అర్హత ఉన్న అభ్యర్థులకు RITES గుడ్న్యూస్ చెప్పింది. అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 ఖాళీలు ఉన్నాయి.…
నెల్లూరు జిల్లాలో గిరిజనులకు తేనె తయారీపై ప్రభుత్వం శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా గోల్డెన్ హనీ బీ ఫాం ఇండస్ట్రీ సంస్థ…