Month: August 2026

భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల బూమ్‌.. 2030 నాటికి 4 కోట్ల ఉద్యోగాలు! నిరుద్యోగులకు పండగే..

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. జూలై 2026లో దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల రిటైల్ అమ్మకాలు 32,928 యూనిట్లకు చేరాయి. గతేడాది జూలైలో నమోదైన…

మీ వయస్సు 40 దాటిందా.. అయితే ఈ పరీక్షలు తప్పక చేయించుకోవాలి

వయస్సు 40 ఏండ్లకు పైబడిన వారు తప్పనిసరిగా కొన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. నలభై ఏళ్ల తర్వాత శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే…

నైపుణ్యాలతోనే ఉద్యోగాలు

డిగ్రీలు, ప్రతిభ, ఎదగాలన్న బలమైన ఆకాంక్ష ఉన్నప్పటికీ నైపుణ్యాలు ఉంటేనే యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు.…

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తిరుపతికి చెందిన యువకుడు మృతి

అమెరికాలో విషాదం నెలకొంది. ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో ఏపీకి చెందిన తెలుగు విద్యార్థి మృతిచెందాడు. అతను ప్రయాణిస్తున్న కారును ఓ పికప్ ట్రక్కు ఢీకొట్టడంతో…

GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ!

GATE 2027 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఐఐటీ మద్రాస్‌ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్‌ 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈసారి కొత్తగా రోబోటిక్స్‌…

ప్రియాంక తండ్రి ఆవేదనకు చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పాల్సిందే: వైఎస్ జగన్

డాక్టర్‌ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైన తీరు మరోసారి బయటపడిందని జగన్‌ విమర్శించారు. డాక్టర్‌ ప్రియంక కేసులో వ్యవస్థల తప్పులను ఎత్తిచూపుతూ సోషల్‌మీడియాలో…

యూపీఐ చెల్లింపులు ఉచితమే: ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్

దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ చెల్లింపులపై వినియోగదారులకు ఎలాంటి రుసుము విధించబోమని ఫోన్‌పే సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పష్టం చేశారు.…

ఏడాదిన్నరగా తలుపులు తెరుచుకోలేదు.. పేగుబంధం పలకరించలేదు.. చివరికి అస్థిపంజరమే మిగిలింది!

సుమారు 18 నెలలుగా మూసి ఉన్న ఇంట్లో 57 ఏళ్ల మహిళ అస్థిపంజరంగా కనిపించిన విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె ఒంటరిగానే జీవించేవారని పోలీసులు తెలిపారు.…

వైజాగ్‏లో సందడి చేసిన అల్లు అర్జున్ బన్నీ ప్రయాణించిన కారు గురించి నెట్టింట చర్చ.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆదివారం విశాఖపట్నంలో సందడి చేశారు. ఇనార్బిట్ మాల్‌లోని AAA మల్టీప్లెక్స్‌ను ఆయన గ్రాండ్‌గా ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు నుంచి ఇనార్బిట్ మాల్ వరకు…

వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోంది.. మంత్రి టీజీ భరత్ ధ్వజం

వైసీపీ నేతలపై ఏపీ మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)పై…