Month: September 2026

కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం.. పాకం అవసరం లేకుండానే 10 నిమిషాల్లో రెడీ.. ఇదిగో పాతకాలం నాటి రెసిపీ!

కృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణుడికి నైవేద్యంగా అటుకుల ప్రసాదాన్ని కేవలం 10–15 నిమిషాల్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. లావు అటుకులు, బెల్లం, నెయ్యి, జీడిపప్పు, బాదం, కొబ్బరి, యాలకులతో…

మీ గుండె ఎంత ఆరోగ్యంగా ఉంది..? ఇంట్లోనే ఇలా తెలుసుకోండి..

గుండె ఆరోగ్యం అనగానే చాలామంది ఆయాసం లాంటి వ్యాధి లక్షణాల గురించే ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కానీ మన శరీరం మన గుండె ఎంత బలంగా, ఫిట్‌గా ఉందో…

దాదా మరణాన్ని రాజకీయం చేయొద్దు.. సుప్రియా సూలే వ్యాఖ్యలకు అజిత్ పవార్ భార్య కౌంటర్

ఈ ఏడాది జనవరిలో తన స్వగ్రామం బారామతికి విమానంలో వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన విషయం తెలిసిందే. బారామతి…

భగవద్గీతను అందించిన జగద్గురువు.. శ్రీకృష్ణుడు: సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబర్ 4: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అధర్మాన్ని అడ్డుకుని ధర్మాన్ని పరిరక్షించేందుకు శ్రీ మహావిష్ణువు…

రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం..!

భారతీయ వంటకాల్లో ఇంగువకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా పోపులో చిటికెడు ఇంగువ వేయడం వల్ల వంటకానికి మంచి రుచి, ఆహ్లాదకరమైన సువాసన వస్తాయి. అయితే ఇంగువను…

కాక్రోచ్ జనతా పార్టీలో చీలిక..సీజేపీ-డీ పేరుతో వేరు కుంపటి..అభిజీత్ దీప్కేపై సంచలన ఆరోపణ

సామాజిక మాధ్యమాల్లో ఆవిర్భవించి, విద్యార్థుల దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కేంద్ర విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించే స్థాయికి చేరుకుంది. అయితే,…

రాయలసీమలో కొత్తగా మరో రైల్వే లైన్.. పులివెందుల మీదుగా రూ.2,505 కోట్లతో, బెంగళూరు త్వరగా వెళ్లొచ్చు

కడప: రాయలసీమలో మరో కొత్త రైల్వే లైన్‌ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది. కడప జిల్లా ముద్దనూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వరకు 105.31 కిలోమీటర్ల…

ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు.. ఐపీఎస్‌లు కాంతిరాణా, విశాల్ గున్నీలపై 2 ఏళ్ల తర్వాత సస్పెన్షన్ ఎత్తివేత

అమరావతి: ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సస్పెండ్‌ అయిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్‌ గున్నీలకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చింది. వీరిద్దరిపై…

ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పింఛన్లు.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన

అమరావతి: ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్టోబర్‌ నుంచి దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు.…