Month: September 2026

రోడ్డు విస్తరణ.. 4 రోజులుగా భారీ మెషీన్లతో ప్రయత్నించినా అంగుళం కూడా కదలని హనుమాన్ విగ్రహం

మరో రెండేళ్లలో ఉజ్జయినిలోని క్షిప్రా నది తీరంలో కుంభమేళా జరగనుంది. పుష్కరాల సందర్భంగా జరిగే ఈ మహా వేడుకకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి నుంచే విస్తృత ఏర్పాట్లు…

PM Kisan: పీఎం కిసాన్ డబ్బులు రూ.10వేలకు పెంపు!, 24వ విడతపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

రైతన్నలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం కిషాన్ డబ్బులను రూ.6వేల నుంచి రూ.10వేల పెంచబోతున్నారని గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై…

మోదీ సభలో కలకలం.. నకిలీ పీఎంవో ఐడీ కార్డులు, తుపాకీతో ప్రవేశించిన ఇద్దరు

ముంబయిలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనాల్సిన కార్యక్రమానికి ముందు భద్రతా కలకలం చోటుచేసుకుంది. నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌లో జరుగుతున్న కార్యక్రమానికి ఇద్దరు వ్యక్తులు నకిలీ…

చాలా తక్కువ సమయంలో మీ ఒంటికి ఎక్కువ రక్తం పట్టాలా? అయితే ఈ ఒక్క లడ్డూ తినాల్సిందే!

ఈ మధ్యకాలంలో చాలా మంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. అయితే దాని నుంచి బయటపడాలని చాలా మంది డైట్ పాటించడం, రక్తం ఎక్కువగా ఉండే ఎరుపు రంగు…

Ration Card Rules: ఒక కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డులు ఉండవచ్చా? ఎవరు రేషన్ కార్డు పొందవచ్చు..?

Ration Card Rules: నిబంధనల ప్రకారం కొన్ని షరతులకు లోబడి ఒకే ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డులు కలిగి ఉండవచ్చు. సొంతంగా ఆదాయం సంపాదించుకుంటూ,…

గాయం నుంచి కోలుకున్న ఎన్టీఆర్.. ‘డ్రాగన్’ షూటింగ్‌లోకి తారక్ రీఎంట్రీ!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. భుజానికి జరిగిన సర్జరీ కారణంగా కొంతకాలంగా షూటింగ్‌కు దూరంగా ఉన్న తారక్.. ఇప్పుడు మళ్లీ ‘డ్రాగన్’ సెట్స్‌లో అడుగుపెట్టినట్లు…

మెగా ఫ్యామిలీకి వెరీ గుడ్ టైం.. కొణిదెల సుస్మితకు కీలక పోస్ట్..

చిరంజీవి పెద్ద కుమార్తె కొణిదెల సుస్మితకు ఏపీ ప్రభుత్వం కీలక అవకాశం కల్పించింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్…

9వ తేదీ నుంచి ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో 9వ మాసోత్సవాలు

ఉరవకొండ ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పరిధిలో ఈ నెల 9 నుంచి అక్టోబర్‌ 8 వరకు 9వ మాసోత్సవాలను నిర్వహించనున్నట్లు ప్రాజెక్టు సీడీపీవో డా. బి.ఎన్‌. శ్రీదేవి తెలిపారు.…

ప్రధాని మోదీ వడోదరలో రూ.35 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని వడోదరలో రూ.35 వేల కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, మరికొన్ని ప్రాజెక్టులను ప్రారంభించారు. మౌలిక వసతులు,…

ఫేక్ ప్రచారంతో చేస్తున్న కుట్రలను సమర్థంగా ఫ్యాక్ట్‌తో తిప్పికొట్టండి: సీఎం చంద్రబాబు

పౌర సేవలు అందించడంలో కొన్ని నియోజకవర్గాలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్ని నియోజకవర్గాలూ బెస్ట్ ప్రాక్టీసెస్‌ను అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. పౌర…