Author: Ramya

న్యూయార్క్ విమానాశ్రయంలో ప్రమాదం.. రన్ వేపై ట్రక్కును ఢీకొట్టిన విమానం, పలువురికి గాయాలు

అమెరికాలోని అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ లాగార్డియా విమానాశ్రయం రన్ వేపై ఆదివారం అర్ధరాత్రి ప్రమాదం చోటు చేసుకుంది. వంద మంది ప్రయాణికులతో సురక్షితంగా ల్యాండ్ కావాల్సిన…

ట్రంప్ ‘వార్’ విధ్వంసం.. ప్రతి గంటకూ రూ. 1000 కోట్లకుపైగా అమ్మకాలు.. 16 సెషన్లలోనే లక్ష కోట్లు ప్లస్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు.. భారత స్టాక్ మార్కెట్లను ముంచేస్తున్నాయి. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం.. విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటుండటంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. ఇరాన్- ఇజ్రాయెల్…

కరీంనగర్ సీపీ జల్సాలు.. ప్రైవేటు వ్యక్తులకు ఏకే-47, బుల్లెట్లు.. కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. మరోసారి కరీంనగర్ సీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. సీపీకి జల్సాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. ప్రైవేటు వ్యక్తులకు ఆయుధాలు ఇచ్చి కరీంనగర్…

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట.. కేంద్రం కీలక ప్రకటన.. ఇ-కేవైసీ వారికి మాత్రమే

ప్రస్తుతం దేశంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత నెలకొంది. దీంతో కమెర్షియల్ సరఫరాపై పరిమితులు విధించారు. గృహ వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇదే సమయంలో బ్లాక్ మార్కెట్‌ను…

నా కెరీర్ ముగిసిపోయిందనుకున్నా ఇదంతా గాడ్స్ ప్లాన్ సంజూ శాంసన్ ఎమోషనల్

2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై భారత్ 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా సంజూ శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు…

తెలంగాణ కవి, ఉద్యమకారుడు నందిని సిధారెడ్డికి అరుదైన గౌరవం.. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటన

నందిని సిధారెడ్డికి కేంద్రం అరుదైన గౌరవం కల్పించింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును నందిని సిధారెడ్డికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నందిని సిధారెడ్డి రాసిన అనిమేష కవితా…

తెలంగాణలో వంట గ్యాస్ కొరత.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో వంట గ్యాస్ కొరత లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారు. గ్యాస్ కొరత అంటూ వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దంటూ ప్రజలకు సూచించారు.…

అడోబ్ సీఈఓ పదవికి శంతను నారాయణ్ రాజీనామా..! 18 ఏళ్ల తర్వాత పెనుమార్పు.. సత్య నాదెళ్ల ప్రశంసలు

టెక్ రంగంలో మరో పెను మార్పు జరిగింది. 18 ఏళ్లకుపైగా దిగ్గజ సాఫ్ట్‌వేర్ సంస్థ అడోబ్‌కు సీఈఓగా నాయకత్వం వహించిన శంతను నారాయణ్ పదవి నుంచి దిగిపోనున్నారు.…

రూపే డెబిట్ కార్డులపై ఆ సేవలు బంద్.. ఏప్రిల్ 1 నుంచే.. HDFC సహా బ్యాంకులన్నీ ఫాలో అవ్వాల్సిందే

మీరు రూపే డెబిట్ కార్డు వాడుతున్నారా? అయితే మీకో అలర్ట్. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ అమలులోకి వస్తున్నాయి. రూపే డెబిట్ కార్డుల ద్వారా…

భారత్, చైనాలే టార్గెట్‌గా ట్రంప్ కొత్త వ్యూహం.. తెరపైకి సెక్షన్ ‘301’ అస్త్రం.. సుప్రీం కోర్టు కూడా ఆపలేదు

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి తిరిగి ఎన్నికయ్యాక డొనాల్డ్ ట్రంప్.. పలు దేశాలపై విచ్చలవిడిగా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీన్ని చెల్లదంటూ అక్కడి సుప్రీం కోర్టు కూడా…