కొత్తగా పెళ్లైన జంటలు వింధ్యవాసిని అమ్మవారిని తప్పక దర్శించుకోవాలా? ఈ క్షేత్రం ప్రత్యేకత ఇదే!
ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో గంగా నది తీరాన వెలసిన వింధ్యాచల్ ధామ్ ప్రముఖ శక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కొలువైన వింధ్యవాసిని అమ్మవారిని దర్శించుకోవడానికి దేశం…
