Category: news

Andhrapradesh News

టెంపుల్ సిటీ తిరుపతిలో మరో వివాదం.. వన్ ప్రాజెక్టుకు భూ కేటాయింపులపై రాజకీయ రచ్చ!

టెంపుల్ సిటీ తిరుపతిలో ఇప్పుడు మరో వివాదంపై రచ్చ నడుస్తోంది. తిరుపతి వన్ ప్రాజెక్టుకు కేటాయించిన 22 ఎకరాల ప్రభుత్వ భూముల వివాదంపై సర్కార్‌తో వైసీపీ ఢీ…

Stock Market: యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. దెబ్బకు కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు

అమెరిగా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన దేశీయ స్టాక్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ట్రంప్ ప్రకటన తర్వాత ఒక్కసారిగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో ఇన్వెస్టర్లు…

ఎన్టీఆర్ జిల్లాలో విజృంభిస్తున్న వింత వ్యాధి.. చూస్తుండగానే కుప్పకూలిపోతున్న జనం..!

చూస్తుండగానే జనం ఒక్కొక్కరుగా కూలిపోతున్నారు. రాత్రి వరకు బాగున్న వాళ్లు.. తెల్లవారేసరికి వాంతులు, విరోచనాలతో ఆసుపత్రి పాలవుతున్నారు. చందాపురంలో మొదలైన ఈ అలజడి.. ఇప్పుడు నందిగామ పట్టణాన్ని…

Chiranjeevi: హనుమాన్ జయంతి రోజున చిరంజీవి ఇంట్లో అద్భుతం.. స్వయంగా వీడియో షేర్ చేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన కుటుంబంలోని ప్రతి ఒక్కరూ హనుమంతుడిని ఇష్ట దైవంగా పూజిస్తారు. తాజాగా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని చిరంజీవి తన ట్విట్టర్ (ఎక్స్ )…

ప్రపంచ సంక్షోభం వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. కీలక సుంకాలు రద్దు..!

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా నెలకొన్న ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎరువుల కంపెనీలకు గణనీయమైన ఉపశమనం కల్పించింది. అమ్మోనియం నైట్రేట్‌పై…

ప్రజలకు బిగ్‌ అలర్ట్.. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన ఇండియన్ ఆయిల్.. లీటర్ ఎంతంటే?

Indian Oil Hikes Premium Petrol And Diesel Prices: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పవర్ పెట్రోల్ ధరలను పెంచిన నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ కంపెనీల…

ఏపీ ప్రజలపై మరో భారం.. పాలు, పెరుగు ధరలు పెంపు.. కొత్త రేట్లు ఇవే

ఏపీలో విజయ, సంగం డెయిరీ పాల ప్యాకెట్ల ధరలు పెంచారు. విజయ డెయిరీకి సంబంధించి లీటరు పాల ధరను రూ.2 చొప్పున పెంచినట్లు కృష్ణా మిల్క్‌ యూనియన్‌…

బాల్య స్నేహితుడ్ని తిరిగి హిందూమతంలోకి మార్చిన భూమన.. ‘అన్యమత’ ఆరోపణలకు వైసీపీ నేత చెక్.

టీటీడీ మాజీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి నేతృత్వంలో ముస్లిం మతం స్వీకరించిన దంపతులు తిరిగి హిందూ మ‌తాన్ని స్వీక‌రించారు. తిరుప‌తికి చెందిన అబ్దుల్లా, అమీనా దంప‌తుల‌ు వేద…

కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులకు సర్కార్ శుభవార్త.. ఇక వారికి కూడా రైతు భరోసా

కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందినవారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు కొత్త పాస్ బుక్కులు వచ్చిన వారికి రైతు భరోసా నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.…

అమరావతి అజరామరం.. జగన్ ఒక్క ఇటుకను కూడా తాకలేడు: నారా లోకేష్

అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపటంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. అమరావతి బిల్లుపై చర్చను తాను టీవీలో చూశానన్న లోకేష్.. ఆ సమయంలో…