భద్రాచలం ఆలయానికి మహర్దశ.. రూ.586 కోట్లతో అభివృద్ధి, మొత్తం మూడు దశల్లో పనులు
భద్రాచలం ఆలయంతో పాటు పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.586 కోట్లతో అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో మొదటి దశ పనుల కోసం రూ.351…
Andhrapradesh News
భద్రాచలం ఆలయంతో పాటు పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.586 కోట్లతో అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో మొదటి దశ పనుల కోసం రూ.351…
విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరవాసులతో పాటుగా అమరావతికి రాకపోకలు సాగించే వారికి కీలకమైన విజయవాడ బైపాస్ ఈ నెలాఖరుకు పూర్తిగా సిద్ధం కానుంది. ఈ…
ఏపీలోని పట్టణాల్లో ప్రజలు ఎల్పీజీ నుంచి పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) వైపు మళ్లించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పైప్డ్ గ్యాస్పై కొత్త పాలసీ…
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ.. కేబినెట్ కీలక తీర్మానం చేసింది. అదే సమయంలో ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్-5ని సవరించాలని కూడా మంత్రి వర్గం కీలక…
ఉక్రెయిన్, రష్యాల మధ్య నాలుగేళ్లకుపైగా యుద్ధం కొనసాగుతోంది. ఈ సంఘర్షణను ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్.. ఇజ్రాయెల్ ఒత్తిడితో ఇరాన్పై యుద్దం ప్రారంభించారు. దీంతో ప్రపంచంలో చమురు…
భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. క్యూ4 ఫలితాల్ని ఏప్రిల్ 9న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆరోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశమై…
Govt Pension Scheme: నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే జీవితాంతం నెలకు రూ.3,000 పెన్షన్ పొందే అద్భుత పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అదే ప్రధాన మంత్రి…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపబోమని కూటమి నేతలు పదేపదే చెబుతున్న నేపథ్యంలో, తాజాగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి…
విజయ్ మాల్యా: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ చేతులు మారిన విషయం తెలిసిందే. లీగ్ ప్రారంభం నుంచి జట్టును నిర్వహిస్తున్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్…
టాలీవుడ్ సక్సెస్ మిషన్గా పేరు తెచ్చుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రతి సంక్రాంతికి ఒక సినిమాతో వచ్చి బ్లాక్బస్టర్…