మార్కాపురంలో భయానక బస్సు ప్రమాదం.. 13 మంది సజీవదహనం, మరో 7 మంది పరిస్థితి విషమం
తెల్లవారుజామునే ప్రాణాలు కరిగిపోయాయి. గమ్యస్థానానికి చేరుకునేలోపే, మృత్యువు అగ్నికీలల రూపంలో దాడి చేసింది. మార్కాపురం జిల్లాలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం హృదయ విదారక దృశ్యాలను…
