2047 నాటికి వికసిత్ భారత్.. ప్రధాని మోదీ దిశానిర్దేశం
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే…
Andhrapradesh News
80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే…
స్వాతంత్ర్యం సాధించి 79 ఏళ్లు పూర్తిచేసుకున్న భారత్.. ఇప్పుడు ప్రపంచానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. 2047 నాటికి వికసిత్ భారత్గా…
విజయవాడలోని సింగ్నగర్ మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
అమరావతిలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ను, భారతదేశాన్ని నంబర్ వన్గా నిలపాలన్న లక్ష్యంతో అందరూ…
Ponguru Narayana: D news: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసిన అమరవీరుల సేవలను…
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో…
80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ…
స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలు మనకు నిరంతరం స్ఫూర్తినిస్తాయి. ఆ స్ఫూర్తితో ప్రజల భద్రత, శాంతి కోసం మరింత అంకితభావంతో పనిచేయడం మన బాధ్యత.దేశ రక్షణలో…
ఆంధ్రప్రదేశ్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఈసారి రాజధాని అమరావతిలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర విభజన తర్వాత సాధారణంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో…
నరసరావుపేట D news: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో శనివారం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్…