Category: news

Andhrapradesh News

కూటమి పాలనలో ప్రగతి పరుగులు…

0వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గొల్లపూడిలోని టీడీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం…

మహనీయుల త్యాగాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలి

జయవాడలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు…

మూడు నెలల జీతాలు ఒకేసారి.. ఏపీలో ఇమామ్‌, మౌజన్‌లకు గుడ్‌న్యూస్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇమామ్‌, మౌజన్‌లకు గౌరవ వేతనాలను విడుదల చేసింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల వేతనాల చెల్లింపునకు రూ.22.50 కోట్లను విడుదల చేస్తూ…

ఎర్రకోటపై నుంచి ‘సప్త ధార’లను ప్రకటించిన ప్రధాని.. 70 ఏళ్లలో సాధించలేనిది.. వచ్చే ఏడేళ్లలో సాధించడమే లక్ష్యం..!

D news: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రగతికి ‘సప్తధార’ రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు.…

స్వర్ణాంధ్ర-2047 కోసం కలిసి పనిచేద్దాం.. అమరావతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పిలుపు

ఏపీ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడి పరేడ్‌ గ్రౌండ్స్‌లో తొలిసారిగా జరిగిన వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై జాతీయ జెండాను…

ఉత్తరాంధ్రకు మరో పర్యాటక ప్రాజెక్ట్.. ఎస్‌కోటలో రూ.200 కోట్లతో 60 ఎకరాల్లో హిలోరా రిసార్ట్‌

ఉత్తరాంధ్రలో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో 60 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లకు పైగా పెట్టుబడితో…

చెన్నై ప్రజల నీటి కష్టాలు తీర్చిన ఏపీ ప్రభుత్వం.. ఈ ఏడాది ఇబ్బంది లేనట్లే, డబుల్ చేయడంతో ‘పూండి’కి బూస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదీ జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ చెన్నైకి కృష్ణా జలాల విడుదలను ఏపీ ప్రభుత్వం రెట్టింపు చేసింది. ప్రస్తుతం 450 క్యూసెక్కుల నీటిని…

Central Government: కేంద్రం అదిరిపోయే సూపర్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.15 వేలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..

కేంద్ర ప్రభుత్వం స్కాలర్ షిప్‌లు విద్యార్థులకు అందిస్తోంది. నెలకు రూ.15 వేల వరకు పొందవచ్చు. ఒక విద్యా సంవత్సరంలో రూ.1.50 లక్షలు పొందవచ్చు. విద్యార్థుల మెరిట్ ఆధారంగా…

చంపి.. ఆ తర్వాత వాడు చేసిన పనికి పోలీసులకే మైండ్ బ్లాక్!

చిత్తూరు జిల్లా: కన్నతండ్రి పెన్షన్ డబ్బుల కోసం కుమారుడు దారుణానికి పాల్పడ్డ ఘటన చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం క్షీరసముద్రం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. మద్యం…

పోలవరం, వెలిగొండ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోలవరం, వెలిగొండతో పాటు రాష్ట్రంలోని ప్రాధాన్యతా…