Category: news

Andhrapradesh News

స్వాతంత్ర్య వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు..

ఏలూరు, ఆగస్టు 14 D news: ఏలూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కె. ప్రతాప్…

బీసీలకు అదిరిపోయే శుభవార్త.. స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్‌..! ప్రభుత్వానికి చేరిన నివేదిక

ఏపీలో బీసీ ప్రజలకు కూటమి ప్రభుత్వం త్వరలో కీలక శుభవార్త చెప్పే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ…

UPSC: సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా..? ఈ సక్సెస్ సీక్రెట్స్ మస్ట్‌గా తెలుసుకోండి

UPSC సివిల్స్ పరీక్ష ప్రపంచంలోనే అతి సంక్లిష్టమైన పరీక్షల్లో ఒకటి. ఈ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు కేవలం కోచింగ్ నోట్స్‌పై ఆధారపడితే సరిపోదు. కాన్సెప్ట్స్‌పై స్పష్టత, విశ్లేషణాత్మక…

హైదరాబాద్ నుంచి బడ్జెట్ ట్రిప్.. వీకెండ్‌లో చూసొచ్చే బెస్ట్ ప్రదేశాలు ఇవే!

వీకెండ్‌లో హైదరాబాద్‌ నుంచి తక్కువ ఖర్చుతో చిన్న ట్రిప్‌ ప్లాన్ చేస్తున్నారా? ఎక్కువ రోజులు సెలవులు అవసరం లేకుండానే కుటుంబం, స్నేహితులతో కలిసి వెళ్లి రావడానికి నగరానికి…

Vitamin A Mega Drive: చిన్నారుల తల్లిదండ్రులకు అలర్ట్‌.. విటమిన్‌-ఏ మెగా డ్రైవ్‌ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!

చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్వహించే విటమిన్‌-ఏ మెగా డ్రైవ్‌పై తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్దిష్ట వయసు పిల్లలకు విటమిన్‌-ఏ…

ప్రజల భద్రతే లక్ష్యం.. ఏపీ ఫైర్ సేఫ్టీకి భారీ బూస్ట్!

అమరావతి: D news:అగ్నిప్రమాదాలను వేగంగా నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వం అగ్నిమాపక శాఖను ఆధునిక వాహనాలతో బలోపేతం చేస్తోంది. ఇందులో భాగంగా రూ.40 కోట్లతో 58 అధునాతన ఫైర్‌ఫైటింగ్‌…

రాజకీయాల్లోనూ ఓ లిమిట్‌ ఉంటుంది..

గుంటూరు, D news: రాజకీయాల్లో విమర్శలకు కూడా ఒక పరిమితి ఉంటుందని, ఆ హద్దులు దాటితే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు హెచ్చరించారు. ముఖ్యమంత్రి…

కరెంట్ షాక్ ప్రమాదాలకు, మరణాలకు సంపూర్ణ బాధ్యత వారిదే'”: సుప్రీం కోర్టు

D news: న్యూఢిల్లీ: విద్యుదాఘాత ప్రమాదాలు, మరణాలకు సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యుత్‌ శాఖ లేదా సరఫరా సంస్థల నిర్లక్ష్యం కారణంగా కరెంట్‌…

ఆర్టీసీలో కారుణ్య నియామకాలు.. ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ కార్యదర్శి

అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీలో మరోసారి కారుణ్య నియామకాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనారోగ్య కారణాలతో మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన, మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుల వారసులకు మొత్తం…