Category: news

Andhrapradesh News

పంద్రాగస్టు వేళ ఢిల్లీలో హైఅలర్ట్.. 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల!

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎలాంటి ముప్పు…

పచ్చని అడవుల్లో సరికొత్త చరిత్ర.. 50 ఏళ్ల తర్వాత తొలిసారి రెపరెపలాడిన త్రివర్ణ పతాకం!

కాలం మారింది.. కర్రెగుట్టల కథ కూడా మారింది.. ఒకప్పుడు మావోయిస్టుల కదలికలు, బాంబుల మోతతో దద్దరిల్లిన ఆ ప్రాంతంలో ఇప్పుడు శాంతి సందేశం వినిపిస్తోంది. హింసకు నిలయంగా…

పవన్ కళ్యాణ్ చెప్పినట్లే జరిగింది.. నెలలోనే యాక్షన్‌లోకి, స్పెషల్ టీమ్‌లు వచ్చేశాయి!

సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు చేసిన వారిపై నమోదైన కేసుల దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే నమోదైన కేసుల్లో నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను…

రాజధానిలో మరో 2 కీలక ప్రాజెక్టులు రెడీ – ఈనెల 13న ‘సీడ్ యాక్సెస్ రోడ్డు’ ప్రారంభం, విశేషాలు

ఈ నెల 13న అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ భవనాలను సీఎం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో మరో…

బాలినేని-దామచర్ల మాటల యుద్ధం – సంయమనం పాటించాలని ఇరుపార్టీల హైకమాండ్​ ఆదేశం

ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో కూటమి హైకమాండ్ స్పందించింది. ఇరువర్గాల వ్యాఖ్యలు కూటమికి నష్టం…

డిజిటల్ గ్రంథాలయం.. స్కాన్ చెయ్, నచ్చిన పుస్తకం చదివెయ్!

గ్రంథాలయాలు కూడా అప్డేట్ అవుతున్నాయి. ఇకపై మనం ఆన్‌లైన్‌లోనే మనకు నచ్చిన పుస్తకం చదువుకోవచ్చు. మారుతున్న కాలానికి తగ్గట్టు గ్రంథాలయ శాఖ కూడా డిజిటల్ బాట పట్టింది.…

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 29 ఉద్యోగ సంఘాల గుర్తింపు రద్దు

ఏపీ ప్రభుత్వం 29 ఉద్యోగ సంఘాల గుర్తింపును రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (Recognition of Service Associations) Rules, 2001 లోని రూల్ 3(2)(e)…

ఆ రెండు ఆలయాల్లో టీటీడీ జేఈఓ నిర్వహించిన తనిఖీల్లో.

ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం ఒక్కరోజే 87,179 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 34,256 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.…

కాల్వలో దూకి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం.. యువతి గల్లంతు

పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం వేండ్ర అడవి కోడి కాల్వ వద్ద ప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కాలువలో ఆ ప్రేమ జంట దూకింది. పశ్చిమగోదావరి జిల్లా…

భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్

స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు నివాళులర్పించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా ఖుదీరామ్ బోస్‌…