Category: news

Andhrapradesh News

విశాఖకు కేంద్రం శుభవార్త.. రూ.335 కోట్లతో ఫ్లైఓవర్‌.. ట్రాఫిక్ కష్టాలకు చెక్, గంటల తరబడి వేచి ఉండక్కర్లేదు

కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. సరుకు రవాణాను మరింత వేగవంతం చేయడంతో పాటు నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించే లక్ష్యంతో విశాఖపట్నం పోర్టులో…

ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ.. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌, ఆ జిల్లాలోనే ఏర్పాటు

ఏపీలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఏర్పాటుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రిలయన్స్‌ సహకారంతో ‘ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌’ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. మదనపల్లెలో సుమారు 100…

శ్రావణమాసం వచ్చేసింది.. మంచి ముహూర్తాలు ఇవే.. పెళ్లి బాజాలు, శుభకార్యాలతో సందడే సందడి!

శుభకార్యాలకు ఎంతో ప్రత్యేకమైన శ్రావణమాసం వచ్చేసింది. ఆగస్టు 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. దీంతో ఇక పెళ్లి బాజాలు మోగనున్నాయి. నూతన గృహ ప్రవేశాలు, ఇతర…

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు కొత్త రూల్స్.. ఇకపై అలా కుదరదు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక ప్రకటన

అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడం సరికాదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సభకు గైర్హాజరయ్యే ఎమ్మెల్యేల జీతాలను వెనక్కి తీసుకునేలా చట్టం…

మీ ఊరికి మీరే శ్రీమంతులు.. దాన్‌వీర్‌గా మారండీ తిరిగి ఇచ్చేసేయండీ!

గ్రామాలను డిజిటల్‌గా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘దాన్‌వీర్’ పేరుతో వినూత్న పౌర భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ…

EPFO: యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా చేసుకోవచ్చు.. అప్పటినుంచే అందుబాటులోకి.. ముందుగా ఈ యాప్‌లోనే..

ఈపీఎఫ్ఓ అనేక కొత్త మార్పులను ఇటీవల అమల్లోకి తీసుకొస్తుంది. పీఎఫ్ విత్ డ్రా, ఇతర నిబంధనల్లో కాలక మార్పులకు శ్రీకారం చుట్టింది. అయితే త్వరలో పీఎఫ్ క్లెయిమ్…

ఏపీలో మూడు కొత్త ఎయిర్‌పోర్ట్‌లపై కీలక అప్డేట్.. రూ.5,545 కోట్లతో.. ఈ జిల్లాలకు మహర్దశ

ఆంధ్రప్రదేశ్‌లో మూడు విమానాశ్రయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేస్తోంది. అమరావతి, శ్రీకాకుళం, కుప్పం విమానాశ్రయాల తొలి దశ నిర్మాణానికి సుమారు రూ.5,545 కోట్ల వ్యయం…

కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్.. అతనితో ఆమెకి కూడా వివాహేతర బంధం! అనకాపల్లిలో ఘోరం..

అనకాపల్లిలో బాలికపై లైంగిక దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సచివాలయ ఉద్యోగి బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసినా తల్లి అడ్డుకోకుండా…

ఏపీ హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట.. అమరావతిపై రైతులు దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత

ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు పనులకు ఉన్న న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. సీడ్…

ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. రూ.1.50లకే యూనిట్ విద్యుత్.. ఉత్తర్వులు జారీ..

ఆక్వా రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. అర్హత కలిగిన ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్‌ను యూనిట్‌కు కేవలం రూ.1.50కే అందించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ…