Category: news

Andhrapradesh News

“ఇక్కడ విమానాలు నడుస్తాయా.. పడవలా?”: నోయిడా ఎయిర్‌పోర్ట్ జలమయంపై అఖిలేష్ యాదవ్ సెటైర్లు

ఇటీవలే కార్యకలాపాలు ప్రారంభించిన ప్రతిష్టాత్మక నోయిడా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (జెవార్‌)లో భారీ వర్షం కారణంగా నీరు నిలిచిపోవడం రాజకీయ దుమారం రేపింది. టెర్మినల్‌ నుంచి పార్కింగ్‌ ప్రాంతానికి…

‘ విజయ్ ప్రియమైన త్రిషను ఎప్పుడు డిప్యూటీ సీఎంగా చేస్తారు?’.. అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిష పేరు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌, త్రిష మధ్య సంబంధం ఉందంటూ కొంతకాలంగా పుకార్లు, ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో…

SBI Clerk Recruitment 2026: ఎస్‌బీఐలో 7,680 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు, దరఖాస్తుకు చివరి తేదీ ఇదే!

SBI Clerk Recruitment 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ అసోసియేట్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 7,680 ఖాళీలకు ఆగస్టు 11 నుంచి…

‘పిల్లలు తల్లిదండ్రుల ఆస్తి కాదు’: వయోజనుల వ్యక్తిగత స్వేచ్ఛపై బాంబే హైకోర్టు సంచలన తీర్పు

బాంబే హైకోర్టు నాగ్‌పూర్‌ బెంచ్‌ కీలక తీర్పు వెలువరించింది. వయోజనులైన పిల్లలు స్వతంత్ర వ్యక్తులని, వారు తల్లిదండ్రుల ఆస్తి కాదని స్పష్టం చేసింది. తనకు నచ్చిన వ్యక్తితో…

రేపు కర్నూలుకు వైఎస్ జగన్.. జిల్లా జైలులో విరూపాక్షికి పరామర్శ

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అదే సమయంలో ఎమ్మెల్యే విరూపాక్షి అక్కడే…

విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చేవారికి శుభవార్త.. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లక్కర్లేదు

విదేశాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. తిరుపతి విమానాశ్రయాన్ని ఈ-వీసా ఎంట్రీ పాయింట్‌గా గుర్తిస్తూ కేంద్రం కీలక ప్రకటన…

పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

పెళ్లైన మూడు నెలలకే ఓ తెలంగాణ యువకుడి జీవితం విషాదంగా ముగిసింది. ఉపాధి కోసం మాల్టాకు వెళ్లిన అతడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర…

ఇలాంటి ద్రౌపదీ దేవి ఆలయం గురించి ఎక్కడా వినుండరు.. దక్షిణ భారతంలోనే ఏకైక గుడి, తెలుసుకోండి

దక్షిణ భారతదేశంలో ద్రౌపదీ దేవి సమేత పాండవ రాజుల ఆలయానికి ప్రత్యేకంగా రథం ఉన్న ఏకైక ఆలయంగా పుత్తూరు ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి చారిత్రక…

ఈ పంట సాగు చేస్తే రైతులకు లక్షల్లో ఆదాయం.. ఏకంగా కేజీ రూ.6వేల వరకు, మార్కెట్‌లో ఫుల్ డిమాండ్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల వాతావరణ పరిస్థితులు, నేల స్వభావానికి అనుగుణంగా పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచిస్తోంది.…

Hyderabadలో విషాదం.. చిన్నారిని కాపాడబోయిన తల్లి కూడా మృతి!

హైదరాబాద్‌లో విషాదం.. రైలు ఢీకొని తల్లీకుమారుడు మృతి హైదరాబాద్‌ మహానగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొనడంతో రెండేళ్ల కుమారుడితో కలిసి ఓ తల్లి అక్కడికక్కడే మృతిచెందింది.…