Category: news

Andhrapradesh News

AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ

పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంపై పలు విమర్శలు వ్యక్తమైనప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు సాగుతోంది. స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రానికి భారీ పెట్టుబడులను…

Medico Priyanka: మరికొన్ని గంటల్లో మెడికో ప్రియాంక అంత్యక్రియలు.. స్వగ్రామంలోనే తుది వీడ్కోలు!

గత వారం రోజులుగా మృత్యువుతో పోరాడిన జూనియర్ డాక్టర్ ప్రియాంక ఆదివారం తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర…

Minister TG Bharath: మంత్రులపై నిఘా పెట్టేవారు..నేరస్థులపై ఎందుకు పెట్టరు?:టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు

కర్నూలులో టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ హత్య ఘటనపై మంత్రి టీజీ భరత్ తీవ్రంగా స్పందించారు. జిల్లాలో నిఘా వ్యవస్థ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హత్యకు ముందే…

మామూలుగా లేదుగా..! రష్యా నుంచి భారత్‌కు రైల్వే మార్గం.. సముద్ర మార్గాలకు ప్రత్యామ్నాయంగా భారీ ప్లాన్!

Russia India rail route: ప్రపంచంలోని కీలక సముద్ర మార్గాల్లో భద్రతా సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా కీలక ప్రతిపాదన చేసింది. తుర్క్‌మెనిస్తాన్, ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్థాన్…

ప్రేమ పెళ్లి.. మరో మహిళతో ఎఫైర్.. అత్త అడ్డుగా ఉందని దారుణ హత్య!

తెలంగాణలోని సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో వెంకట నరసమ్మ అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. ఆమె అల్లుడు తిరుపతిరావే ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. మరో…

ట్రాఫిక్ కష్టాలకు చెక్.. బైపాస్, మరో కొత్త రోడ్డుతో దూసుకెళ్లొచ్చు

కాకినాడ ట్రాఫిక్ కష్టాలకుచెక్ పెడుతూ చేపట్టిన బైపాస్, ఏడీబీ రోడ్డు పనులు ముగింపు దశకు వచ్చాయి. త్వరలోనే ఈ బైపాస్‌, ఆ రోడ్డుడు అందుబాటులోకి రానున్నాయి. ఈ…

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తిరుపతికి చెందిన యువకుడు మృతి

అమెరికాలో విషాదం నెలకొంది. ఒహాయో రాష్ట్రంలోని క్లీవ్‌లాండ్‌లో జరిగిన యాక్సిడెంట్‌లో ఏపీకి చెందిన తెలుగు విద్యార్థి మృతిచెందాడు. అతను ప్రయాణిస్తున్న కారును ఓ పికప్ ట్రక్కు ఢీకొట్టడంతో…

GATE 2027 నోటిఫికేషన్‌ విడుదల.. ఆగస్టు 14 నుంచి దరఖాస్తులు షురూ!

GATE 2027 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఐఐటీ మద్రాస్‌ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్‌ 21 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈసారి కొత్తగా రోబోటిక్స్‌…

ప్రియాంక తండ్రి ఆవేదనకు చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పాల్సిందే: వైఎస్ జగన్

డాక్టర్‌ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైన తీరు మరోసారి బయటపడిందని జగన్‌ విమర్శించారు. డాక్టర్‌ ప్రియంక కేసులో వ్యవస్థల తప్పులను ఎత్తిచూపుతూ సోషల్‌మీడియాలో…

యూపీఐ చెల్లింపులు ఉచితమే: ఫోన్‌పే సీఈఓ సమీర్ నిగమ్

దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్‌ చెల్లింపులపై వినియోగదారులకు ఎలాంటి రుసుము విధించబోమని ఫోన్‌పే సీఈఓ, సహ వ్యవస్థాపకుడు సమీర్ నిగమ్ స్పష్టం చేశారు.…