ఇన్నాళ్లూ తప్పుగానే తిన్నామా?.. ఈ రెండు కూరగాయలను కలిపి అస్సలు వండకూడదట.. ఎందుకో తెలుసా?

చాలా మంది మార్కెట్‌ నుంచి తీసుకొచ్చిన కూరగాయలను స్టాండ్‌లు, ర్యాక్‌లలో పెట్టి నిల్వ చేస్తుంటారు. స్థలం సరిపోకపోతే రెండు మూడు రకాల కూరగాయలను ఒకే చోట ఉంచడం కూడా సాధారణమే. అయితే మన వంటింట్లో నిత్యం ఉపయోగించే ఉల్లిపాయలు, బంగాళాదుంపలను మాత్రం…

బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ జాప్యంపై జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు.. హిడెకీ వ్యాఖ్యలకు భారత్ కౌంటర్

దేశంలో తొలిసారిగా బుల్లెట్ రైలు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పరుగులు పెడుతుందని రైల్వే వర్గాలు ఇటీవల స్పష్టత ఇచ్చాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ 2023లోనే పూర్తి…

ఏపీ డెవలప్‌మెంట్ ఆడిట్: కూటమి రాజకీయాలు.. ఉత్తరాంధ్రకు వరమయ్యాయా?

2014లో నవ్యాంధ్ర ఏర్పాటైంది. హైదరాబాద్ లాంటి రాజధానిని వదులుకోవడం, రెవెన్యూ లోటు, అప్పుల భారం లాంటి సమస్యలతోపాటు.. కొత్త రాజధాని నిర్మాణం, అభివృద్ధిని వికేంద్రించాలనే లక్ష్యాలతో రాష్ట్రం…

దారుణం.. చాయ్ తాగేందుకు రూ.20 ఇవ్వలేదని తలా మొండెం వేరు చేశాడు!

కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 20 రూపాయల కోసం వృద్ధుడిని దారుణంగా హత్య చేశారు. దారిన వెళ్తున్న మసాడి సోమయ్యను నిందితుడు బోగారపు నగేష్ డబ్బుల కోసం…

యుద్ధంతో నష్టం చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. గత నెల రోజులుగా దేశంలో అనేక పరిణామాలు జరిగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన…

సీఎం విజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు ఎమ్మెల్యేను అరెస్టు చేసిన పోలీసులు.

ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) ఎమ్మెల్యే మార్కండేయన్‌ను తూత్తుకుడి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ తమిళగ వెట్రి కళగం…

బంగారం వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నేటి ధరలు ఇవే.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ మొదలయ్యాయి. ఇరాన్- అమెరికా దేశాలు మరోసారి యుద్ధానికి కాలు దువ్వాయి. దీంతో బంగారం, వెండి ధరల్లో మళ్లీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత…

ఆ మూడు షరతులకు ఒప్పుకుంటే దీక్ష విరమిస్తా సోనమ్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన..

కాక్రోచ్ జనతా పార్టీ ఇవాళ (సోమవారం) తలపెట్టిన పార్లమెంట్ మార్చ్‌కు ముందు ప్రముఖ సామాజిక కార్యకర్త సోమన్ వాంగ్‌చుక్ కీలక ప్రకటన చేశారు. 20 రోజులకు పైగా…

అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం! డబ్బులొచ్చే స్కీమ్ వర్తింపు

అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పలుమార్లు తమ విజ్ఞప్తులను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. ఈ అంశంపై సమగ్రంగా పరిశీలించిన ప్రభుత్వం చివరకు వారికి అనుకూల నిర్ణయం తీసుకుంది. దీంతో…

Womens: జస్ట్ ఆధార్ కార్డు ఉంటే చాలు.. రూ.20 లక్షల వరకు లోన్.

తెలుగు రాష్ట్రాల్లో డ్వాక్రా సంఘాల గురించి మనకు తెలిసిందే. ప్రభుత్వం నుంచి మహిళలకు వీటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆర్ధిక సాయంతో పాటు రుణాలు పొందవచ్చు.…

లెజెండరీ ఆటగాళ్ల జాబితాలో చేరిన కోహ్లీ.. క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఫీట్

భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో మరో అరుదైన రికార్డు సాధించాడు. అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ…