మదురై మీనాక్షి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. 86 ఏళ్ల పురాత సెంట్రల్ థియేటర్‌లో మంటలు

తమిళనాడులోని మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయ పశ్చిమ గోపురం సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 86 ఏళ్ల పురాతన సెంట్రల్ థియేటర్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.…

మైథలాజికల్ టచ్‌తో ‘కురుక్షేత్రం’… నాని డైరెక్టర్‌తో బాలయ్య సరికొత్త ప్రయోగం?

నందమూరి బాలకృష్ణ తన నెక్ట్స్ మూవీని విలక్షణ దర్శకుడు వివేక్ ఆత్రేయతో చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో రాబోయే సినిమాకు ‘కురుక్షేత్రం’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను…

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. ఇన్వెస్టర్లకు నిమిషాల్లో రూ. 13 లక్షల కోట్లు లాభం

భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఏప్రిల్ 1 సెషన్‌లో ఒక్కసారిగా దూసుకెళ్లాయి. మార్చి నెలలో భారీగా పతనమైన సూచీలు.. ఇప్పుడు బుధవారం సెషన్‌లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్…

టాలీవుడ్ మేకింగ్‌పై టోవినో థామస్ కామెంట్స్.. ఇండస్ట్రీలో చర్చ

దక్షిణాది చిత్ర పరిశ్రమలో మలయాళం, తెలుగు సినిమాల మేకింగ్ విధానాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని తెలిసిందే. మలయాళ చిత్రాల్లో కథా సహజత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే.. తెలుగు…

ఘోర విషాదం.. కొండను ఢీకొట్టి కూలిన యుద్ధ విమానం, 29 మంది దుర్మరణం

రష్యాలో విషాదం.. కొండను ఢీకొట్టి కూలిన సైనిక విమానం, 29 మంది మృతి రష్యాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. రక్షణ శాఖకు చెందిన సైనిక రవాణా…

హనుమాన్ శోభాయాత్రలతో మార్మోగనున్న హైదరాబాద్.. 168 ర్యాలీలకు ఏర్పాట్లు పూర్తి

హనుమాన్ జయంతి: హైదరాబాద్‌లో హై అలర్ట్.. 168 శోభాయాత్రలకు కట్టుదిట్టమైన బందోబస్తు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నగరం మొత్తం భక్తి వాతావరణంలో మునిగిపోనుంది. ఈ నేపథ్యంలో…

Sensex: ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. ఇన్వెస్టర్లకు నిమిషాల్లో రూ. 13 లక్షల కోట్లు లాభం!

Sensex Surge: మార్కెట్లకు ఊపిరి.. ఒక్కరోజులోనే భారీ లాభాలు భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఏప్రిల్ 1 ట్రేడింగ్ సెషన్‌లో ఆకస్మికంగా పుంజుకుని ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చాయి. మార్చి…

వైభవ్ సూర్యవంశీని వెంటనే ఇంగ్లండ్ టూర్‌కి సెలెక్ట్ చేయండి.. బీసీసీఐకి మైకేల్ వాన్ అర్జెంట్ రిక్వెస్ట్

ఐపీఎల్ బాస్ బేబీ వైభవ్ సూర్యవంశీ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో 35 బంతుల్లో సెంచరీ చేసిన వైభవ్.. ఈ ఏడాది ఆరంభంలోనే 15…

కస్టమర్లు డబ్బులను అలా విత్‌డ్రా చేస్తే బ్యాంకర్లు అనుమానించాలి: సీపీ సజ్జనార్

సైబర్ నేరాల నుంచి ప్రజలను కాపాడడంలో బ్యాంక్ ఉద్యోగులు పాత్ర కీలకమని, బ్యాంకర్లు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాల…

పవన్ కళ్యాణ్ శాఖ దేశంలోనే నంబర్‌ వన్.. జాతీయ స్థాయిలో అవార్డులు..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తు్న్న పంచాయతీరాజ్ శాఖకు జాతీయ స్థాయిలో అవార్డులు వరించాయి. రెండు విభాగాల్లో తొలిస్థానంలో నిలిచిన ఏపీ పంచాయతీరాజ్ శాఖ..…

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.. జనగణనకు ఎన్యుమరేటర్లుగా, గౌరవ వేతనం రూ.25వేలు?

దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన ప్రక్రియ ప్రారంభంకానుంది.. రెండు దశల్లో దీన్ని చేపట్టనున్నారు. తొలిదశలో భాగంగా గృహ గణన.. రెండో దశలో జనాభా లెక్కల సేకరణ…