మదురై మీనాక్షి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. 86 ఏళ్ల పురాత సెంట్రల్ థియేటర్‌లో మంటలు

తమిళనాడులోని మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయ పశ్చిమ గోపురం సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 86 ఏళ్ల పురాతన సెంట్రల్ థియేటర్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.…

కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులకు సర్కార్ శుభవార్త.. ఇక వారికి కూడా రైతు భరోసా

కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందినవారికి తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు కొత్త పాస్ బుక్కులు వచ్చిన వారికి రైతు భరోసా నిధులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.…

అమరావతి అజరామరం.. జగన్ ఒక్క ఇటుకను కూడా తాకలేడు: నారా లోకేష్

అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపటంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. అమరావతి బిల్లుపై చర్చను తాను టీవీలో చూశానన్న లోకేష్.. ఆ సమయంలో…

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వాట్ నెక్ట్స్?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌…

వాహనదారులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి టోల్ ప్లాజాల వద్ద రూల్స్..!

భారతీయ రహదారుల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చడంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల…

Andhra Pradesh: ఇంటి బయట నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలు గుభేల్..

అది ఒక ప్రశాంతమైన సాయంత్రం.. సర్పంచ్ ఇంట్లో అందరూ తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. కొంతమంది సేద తీరుతున్నారు. ఇంతలో ఎక్కడి నుంచో వింత శబ్దాలు.. ఏదో…

లోక్‌సభ ముందుకు ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లు.. మద్దతు పలికిన కాంగ్రెస్, వైసీపీ వాకౌంట్!

అమరావతి చట్టబద్ధతకు మరో కీలక అడుగు పడింది. ఇవాళ బుధవారం (ఏప్రిల్ 01, 2026 ) ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానాన్ని కేంద్రం ఆమోదించింది.…

చికెన్ లవర్స్‌కు బ్యాడ్‌న్యూస్.. మూతబడిన షాప్‌లు.. ఎందుకంటే!

తెలంగాణలోని మాంస ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఈ రోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులు మూతబడనున్నాయి. పౌల్ట్రీ కంపెనీల నుంచి వచ్చే మార్జిన్ తగ్గడంలో షాపులు నిర్వహించడం…

రాష్ట్రంలో 10 లక్షల ఇప్ప చెట్లు పెంచాలని సీఎంకు అనిరుధ్ రెడ్డి లేఖ.. 52 మంది ఎమ్మెల్యేల మద్దతు

ఇప్ప పువ్వు గురించి మరోసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల ఇప్ప చెట్లను పెంచాలని.. సీఎంకు విజ్ఞప్తి…

భార్య భర్తకు విధేయురాలిగా ఉండాలి! సుమారు 31 శాతం మంది అబ్బాయిలు ఇదే కోరుకుంటున్నారట, సర్వేలో వెల్లడైన కీలక విషయాలు

ప్రపంచం సమానత్వం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో కొంత మంది Gen Z యువత ఆలోచనా ధోరణి ఇంకా పాతకాలపు విధానాలనే అనుసరిస్తోంది. భర్తకు భార్య విధేయురాలిగా…

తేయాకులు కోసి, సెల్ఫీ తీసుకుంటూ.. టీ తోటలో చిరస్మరణీయ అనుభూతిని పొందిన ప్రధాని మోదీ

అస్సాం పర్యటనలో భాగంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శైలిలో కనిపించారు. దిబ్రుగఢ్‌లోని ఒక తేయాకు తోటలో కార్మికులను ప్రధాని మోదీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా…