మదురై మీనాక్షి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. 86 ఏళ్ల పురాత సెంట్రల్ థియేటర్‌లో మంటలు

తమిళనాడులోని మదురై మీనాక్షి సుందరేశ్వర ఆలయ పశ్చిమ గోపురం సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 86 ఏళ్ల పురాతన సెంట్రల్ థియేటర్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.…

‘ది కంప్లీట్ మ్యాన్’ రేమండ్ దిగ్గజం విజయ్‌పత్ సింఘానియా కన్నుమూత

Vijaypat Singhania Death: ప్రముఖ పారిశ్రామిక వేత్త, రేమండ్ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్‌పత్ సింఘానియా ఇక లేరు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్న…

నందమూరి బాలకృష్ణకు లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్

నందమూరి బాలకృష్ణ తన 50 ఏళ్ల సినీ ప్రస్థానానికి గుర్తింపుగా ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ దిల్లీ’ (IFFD 2026)లో లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.…

భద్రాచలం ఆలయానికి మహర్దశ.. రూ.586 కోట్లతో అభివృద్ధి, మొత్తం మూడు దశల్లో పనులు

భద్రాచలం ఆలయంతో పాటు పట్టణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూ.586 కోట్లతో అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసింది. ఇందులో మొదటి దశ పనుల కోసం రూ.351…

హైదరాబాద్, చెన్నై వైపు వెళ్లేవారికి ఊరట.. ఈ నెలాఖరుకు విజయవాడ బైపాస్ రెడీ, ట్రాఫిక్ ఫ్రీ జర్నీ

విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరవాసులతో పాటుగా అమరావతికి రాకపోకలు సాగించే వారికి కీలకమైన విజయవాడ బైపాస్ ఈ నెలాఖరుకు పూర్తిగా సిద్ధం కానుంది. ఈ…

పీఎన్‌జీ గ్యాస్ వాడితే రూ.2400 సబ్సిడీ వస్తుందని మీకు తెలుసా.. ఏపీ మంత్రి, సీఎస్ కీలక ప్రకటన

ఏపీలోని పట్టణాల్లో ప్రజలు ఎల్పీజీ నుంచి పీఎన్‌జీ (పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) వైపు మళ్లించేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో పైప్డ్‌ గ్యాస్‌పై కొత్త పాలసీ…

ఏపీ కేబినెట్‌ భేటీ.. రాజధాని అమరావతికి చట్టబద్ధత, పునర్విభజన చట్ట సవరణకు తీర్మానం

ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ.. కేబినెట్ కీలక తీర్మానం చేసింది. అదే సమయంలో ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్-5ని సవరించాలని కూడా మంత్రి వర్గం కీలక…

నల్ల సముద్రంలో కలకలం.. రష్యా చమురుతో ఉన్న టర్కీ ఆయిల్ ట్యాంకర్‌పై దాడి

ఉక్రెయిన్‌, రష్యాల మధ్య నాలుగేళ్లకుపైగా యుద్ధం కొనసాగుతోంది. ఈ సంఘర్షణను ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్.. ఇజ్రాయెల్ ఒత్తిడితో ఇరాన్‌పై యుద్దం ప్రారంభించారు. దీంతో ప్రపంచంలో చమురు…

మద్యం మత్తులో హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య హల్‌చల్.. కేసు నమోదు

హీరో రాజ్‌ తరుణ్‌ మాజీ ప్రియురాలు లావణ్య మద్యం మత్తులో కారు నడుపుతూ సంగారెడ్డి జిల్లా మల్లెపల్లి వద్ద ఒక బైకును ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత పారిపోయే…

క్యూ4 ఫలితాలపై టీసీఎస్ కీలక ప్రకటన.. డివిడెండ్ కూడా.. ఆల్ టైమ్ కనిష్ఠాల్లో షేరు

భారత అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ కీలక ప్రకటన చేసింది. క్యూ4 ఫలితాల్ని ఏప్రిల్ 9న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆరోజు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశమై…

నెలకు కేవలం రూ.55తోనే రూ.3000 పెన్షన్.. ఈ ప్రభుత్వ పథకం వివరాలు ఇవే!

Govt Pension Scheme: నెలకు కేవలం రూ.55 చెల్లిస్తే జీవితాంతం నెలకు రూ.3,000 పెన్షన్ పొందే అద్భుత పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. అదే ప్రధాన మంత్రి…