‘గ్లోబల్ సౌత్’ నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలి.. నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ
బ్రిక్స్ దేశాల కూటమి 20వ శిఖరాగ్ర సదస్సు శనివారం న్యూఢిల్లీలోని భారత మండపంలో ఘనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదస్సును లాంఛనంగా ప్రారంభించి, వివిధ దేశాల అధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి…
