‘గ్లోబల్ సౌత్’ నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలి.. నాయకత్వం వహించడానికి భారత్ సిద్ధం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ

బ్రిక్స్ దేశాల కూటమి 20వ శిఖరాగ్ర సదస్సు శనివారం న్యూఢిల్లీలోని భారత మండపంలో ఘనంగా ప్రారంభమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సదస్సును లాంఛనంగా ప్రారంభించి, వివిధ దేశాల అధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి…

ట్రంప్ ‘వార్’ విధ్వంసం.. ప్రతి గంటకూ రూ. 1000 కోట్లకుపైగా అమ్మకాలు.. 16 సెషన్లలోనే లక్ష కోట్లు ప్లస్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు.. భారత స్టాక్ మార్కెట్లను ముంచేస్తున్నాయి. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటం.. విదేశీ పెట్టుబడిదారులు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటుండటంతో ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. ఇరాన్- ఇజ్రాయెల్…

2029లో జగన్ సీఎం ఖాయం.. కూటమిపై కొడాలి నాని ధాటిగా వ్యాఖ్యలు

కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి పూర్తిగా విఫలమైందని ఆయన…

మాంసం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌ భారీగా పెరిగిన చికెన్‌ ధర

మాంసం ప్రియులకు షాకింగ్‌ న్యూస్‌. ఎందుకంటే చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తు్న్న చికెన్‌ ధరలు.. తాజాగా భారీ స్థాయిలో ఎగబాకుతోంది.…

అయ్యో.. ఎంత పని జరిగింది మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సినోడు!

పని నిమిత్తం మరికాసేపట్లో హైదరాబాద్ బస్సు ఎక్కాల్సిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన గొడవలో.. అనంతపురం బస్టాండ్ సమీపంలో యువకుడు దారుణ హత్యకు…

Mirchi Price Today: కాసులు కురిపిస్తున్న ఎర్ర బంగారం రైతన్నలకు పండగే! క్వింటా ధర ఎంతో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో పండించే మిరప పంటకు ప్రపంచ స్థాయిలో గిరాకీ ఎక్కువే. నాణ్యతతోపాటు మంచి రంగు, రుచి, ఘాటు వీటికి ఉంటుంది. అయితే మిరప రైతులకు గిట్టుబాటు…

రోహిత్ శర్మ బయోపిక్ రూమర్స్‌పై క్లారిటీ.. ‘బైకర్’ ట్రైలర్ లాంచ్‌లో శర్వానంద్ స్పందన

టాలీవుడ్ వెర్సటైల్ హీరో శర్వానంద్ తన తాజా చిత్రం ‘బైకర్’ ట్రైలర్ లాంచ్ వేడుకలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న రోహిత్…

నేడు అన్నదాతల ఖాతాల్లోకి డబ్బులు.. తొలి విడతలో ఎకరా వరకు, చెక్ చేసుకోండి

తెలంగాణలో యాసంగి సీజన్ రైతు భరోసా నిధుల పంపిణీ నేటి నుంచి ప్రారంభం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం బటన్ నొక్కి రూ. 3,446.94 కోట్లు…

హైదరాబాద్ వెళ్లే వారికి ఊరట.. కొత్త నేషనల్ హైవే 565తో ట్రాఫిక్ ఫ్రీ జర్నీ, యర్రగొండపాలెంవాసుల ఏళ్ల కష్టానికి తెర

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కీలకమైన నేషనల్ హైవే 565 పనులు పూర్తి చేశారు. ఈ హైవేపై వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఈ హైవే పనుల్లో భాగంగా..…

ధురంధర్ 2 పుకార్లపై క్లారిటీ.. భర్తతో దీపిక కూల్ ఔటింగ్

రణవీర్ సింగ్ నటించిన తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 500…

ఏపీలో ఒకే రోజు 2.50 లక్షల ఇళ్లకు గృహ ప్రవేశాలు.. అదే రోజు ఇళ్లు రాని వాళ్లకు బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు కూడా వేస్తారు

ఏపీ ప్రభుత్వం పేదలకు తీపికబురు చెప్పింది.. ఒకేసారి ఏకంగా 2.50 లక్షల ఇళ్ల గృహ ప్రవేశాలకు సిద్ధమైంది. ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా…