Month: August 2026

మహనీయుల త్యాగాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలి

జయవాడలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు…

మూడు నెలల జీతాలు ఒకేసారి.. ఏపీలో ఇమామ్‌, మౌజన్‌లకు గుడ్‌న్యూస్‌

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇమామ్‌, మౌజన్‌లకు గౌరవ వేతనాలను విడుదల చేసింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు మూడు నెలల వేతనాల చెల్లింపునకు రూ.22.50 కోట్లను విడుదల చేస్తూ…

ఎర్రకోటపై నుంచి ‘సప్త ధార’లను ప్రకటించిన ప్రధాని.. 70 ఏళ్లలో సాధించలేనిది.. వచ్చే ఏడేళ్లలో సాధించడమే లక్ష్యం..!

D news: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. దేశ ప్రగతికి ‘సప్తధార’ రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు.…

స్వర్ణాంధ్ర-2047 కోసం కలిసి పనిచేద్దాం.. అమరావతి వేడుకల్లో సీఎం చంద్రబాబు పిలుపు

ఏపీ రాజధాని అమరావతిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూడి పరేడ్‌ గ్రౌండ్స్‌లో తొలిసారిగా జరిగిన వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరై జాతీయ జెండాను…

ఉత్తరాంధ్రకు మరో పర్యాటక ప్రాజెక్ట్.. ఎస్‌కోటలో రూ.200 కోట్లతో 60 ఎకరాల్లో హిలోరా రిసార్ట్‌

ఉత్తరాంధ్రలో పర్యాటక రంగానికి మరింత ఊతమిచ్చేలా మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో 60 ఎకరాల విస్తీర్ణంలో రూ.200 కోట్లకు పైగా పెట్టుబడితో…

ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు హెచ్చరిక.. విద్యార్థుల్ని ఇబ్బంది పెడితే జరిమానా, గుర్తింపు రద్దు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్‌ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నత విద్య ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ హెచ్చరించింది. కన్వీనర్‌…

చెన్నై ప్రజల నీటి కష్టాలు తీర్చిన ఏపీ ప్రభుత్వం.. ఈ ఏడాది ఇబ్బంది లేనట్లే, డబుల్ చేయడంతో ‘పూండి’కి బూస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదీ జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నప్పటికీ చెన్నైకి కృష్ణా జలాల విడుదలను ఏపీ ప్రభుత్వం రెట్టింపు చేసింది. ప్రస్తుతం 450 క్యూసెక్కుల నీటిని…

Central Government: కేంద్రం అదిరిపోయే సూపర్ స్కీమ్.. ప్రతీ నెలా అకౌంట్లోకి రూ.15 వేలు.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు..

కేంద్ర ప్రభుత్వం స్కాలర్ షిప్‌లు విద్యార్థులకు అందిస్తోంది. నెలకు రూ.15 వేల వరకు పొందవచ్చు. ఒక విద్యా సంవత్సరంలో రూ.1.50 లక్షలు పొందవచ్చు. విద్యార్థుల మెరిట్ ఆధారంగా…

ఏపీ ప్రభుత్వ స్కూళ్లలో ఉద్యోగాలు.. నెలకు రూ.12,500 జీతం ఇస్తారు, వెంటనే దరఖాస్తు చేస్కోండి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు 6,534 అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 3,597 ఎస్‌జీటీ, 2,937…