Month: August 2026

విశాఖ వేదికగా RSS అఖిల భారత సమన్వయ బైఠక్ హాజరుకానున్న మోహన్ భగవత్.

విశాఖపట్నం జిల్లా గుడిలోవ వేదికగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ప్రేరణతో పనిచేస్తున్న వివిధ అనుబంధ సంస్థల అఖిల భారత సమన్వయ బైఠక్ జరగనుంది. ఈ నెల…

పొగాకు రైతులకు గుడ్‌న్యూస్ క్వింటాల్‌ రూ.1000 ఆర్థిక సాయం రూ50వేల వరకు వడ్డీలేని రుణాలు!

రాష్ట్రంలోని పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. పొగాకు ధరల సమస్యపై మంత్రులు అచ్చెన్నాయుడు గొట్టిపాటి రవి డోలా శ్రీబాలవీర్‌భద్రరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.…

ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. రూ.1.50లకే యూనిట్ విద్యుత్.. ఉత్తర్వులు జారీ..

ఆక్వా రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. అర్హత కలిగిన ఆక్వా రైతులకు సబ్సిడీపై విద్యుత్‌ను యూనిట్‌కు కేవలం రూ.1.50కే అందించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. ఈ…

పంద్రాగస్టు వేళ ఢిల్లీలో హైఅలర్ట్.. 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల పోస్టర్లు విడుదల!

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హైఅలర్ట్ కొనసాగుతోంది. ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా జరగనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఎలాంటి ముప్పు…

మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో 3 రోజుల వెదర్ రిపోర్ట్

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు…

PM Kisan: రైతులకు అలర్ట్‌.. పీఎం కిసాన్‌ 24వ విడత ఎప్పుడు వస్తుందో తెలుసా..?

PM Kisan: రైతులకు అలర్ట్‌.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్‌ స్కీమ్‌ ఒకటి. ఈ స్కీమ్‌ ద్వారా రైతులు ఏడాదికి రూ.6000…

Sukanya Samriddhi: సుకన్య సమృద్ధి పథకంలో నెలకు రూ.500 పొదుపు చేస్తే.. మెచ్యూరిటీ నాటికి వచ్చే మొత్తం ఎంత?

Sukanya Samriddhi Yojana: చిన్న పొదుపుతో కూడా పెద్ద నిధిని నిర్మించవచ్చు. పెద్ద నిధిని నిర్మించాలంటే చాలా డబ్బు పెట్టుబడి పెట్టాలని చాలా మంది అనుకుంటారు. కానీ,…

పచ్చని అడవుల్లో సరికొత్త చరిత్ర.. 50 ఏళ్ల తర్వాత తొలిసారి రెపరెపలాడిన త్రివర్ణ పతాకం!

కాలం మారింది.. కర్రెగుట్టల కథ కూడా మారింది.. ఒకప్పుడు మావోయిస్టుల కదలికలు, బాంబుల మోతతో దద్దరిల్లిన ఆ ప్రాంతంలో ఇప్పుడు శాంతి సందేశం వినిపిస్తోంది. హింసకు నిలయంగా…

పవన్ కళ్యాణ్ చెప్పినట్లే జరిగింది.. నెలలోనే యాక్షన్‌లోకి, స్పెషల్ టీమ్‌లు వచ్చేశాయి!

సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు చేసిన వారిపై నమోదైన కేసుల దర్యాప్తును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే నమోదైన కేసుల్లో నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను…

ఎన్నాళ్లు ఇలా అపోహల్లో ఉంటారు Wake up.. వర్షాకాలంలో పెరుగు తింటే జరిగేదిదే!

వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు, దగ్గు, కఫం పెరుగుతాయని చాలామంది భావిస్తారు. అయితే ఇది అందరికీ వర్తించే నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. తాజా పెరుగును ఫ్రిజ్‌…