Author: Ramya

ఫ్రీలాన్లర్లుగా పని చేస్తుంటారా.? ఐటీ రిట‌ర్న్ ఫైల్ చేసేప్పుడు ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి

ఫ్రీలాన్సర్లు ITR దాఖలు చేసేటప్పుడు ఇవి తప్పక తెలుసుకోండి ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తూ ఆదాయం పొందుతున్నవారు ఆదాయపు పన్ను రిటర్న్‌ (ITR)ను గడువులోగా దాఖలు చేయడం చాలా ముఖ్యం.…

కొరియన్ కనకరాజు’ రివ్యూ..బొమ్మ దద్దరిల్లింది

వరుణ్‌ తేజ్‌ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ ‘కొరియన్‌ కనకరాజు’. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ…

రామాయణ’ విడుదలపై బిగ్ అప్‌డేట్.. విదేశాల్లో ముందే.. ఇండియాలో దీపావళికి రిలీజ్

రణ్‌బీర్‌ కపూర్‌, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితీశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ విడుదల తేదీపై నిర్మాత నమిత్‌ మల్హోత్రా స్పష్టత ఇచ్చారు.…

సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి : టీటీడీ అదనపు ఈవో

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు తిరుమల శ్రీవారి సాలకట్ల…

గుర్రపు పందేలకు అలవాటు పడి బ్యాంకుకే కన్నం.. నిందితుడి అరెస్ట్‌, భారీగా నగదు స్వాధీనం

జల్సాలు, గుర్రపు పందేలాకు అలవాటు పడిన ఓ వ్యక్తి బ్యాంకుకే కన్నం వేసి కటకటాల పాలయ్యాడు. జల్సాలు, గుర్రపు పందేలకు అలవాటు పడిన ఓ వ్యక్తి నకిలీ…

మధ్యాహ్న భోజనం బాలేదు..కాదు బాగుంది

ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు (ఫీడ్‌ బ్యాక్‌) సేకరించేందుకు చేపట్టిన ఐవీఆర్‌ ఎస్‌ కాల్స్‌ గురువారం జిల్లా విద్యాశాఖలో…

90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్షను నెరవేర్చిన సీఎం చంద్రబాబు.

ఓ వృద్ధురాలి ఆకాంక్షను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేర్చారు. తనను కలిసి ఫొటో దిగాలన్న ఆ వృద్ధురాలి కోరికను ఆయన తీర్చారు. అలాగే ఇదే…

నిరవధిక సమ్మె.. వాహన సంఘాల పిలుపు .. రేపట్నుంచి వాహన, డెలివరీ సేవలు బంద్‌

రేవంత్‌ సర్కార్‌పై డ్రైవర్లు, యాప్‌ ఆధారిత కార్మికులు రగులుతున్నారు. డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో వాహన యాప్‌, కనీస ఛార్జీలు,…

బీఎల్‌వోల సంఖ్యను మరింత పెంచాలి.. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సక్రమంగా జరిగేందుకు బీఎల్‌ఓలు, సిబ్బంది సంఖ్యను మరింతగా పెంచాలని మాజీ మంత్రి సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. బేగంపేట్‌,…

కర్నూలు బస్సు దుర్ఘటనపై జిల్లా ఎస్పీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు సమీపంలో జాతీయ రహదారి 44పై జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవదహనం పై జాతీయ మానవహక్కుల కమిషన్‌ తీవ్రంగా…